దేశం
16 మందిని కిడ్నాప్ చేసి చంపిన మావోయిస్టులు
దేశంలో మావోయిస్టుల కదలికలు పెరగడంతో వారి కోసం పోలీసులు, ప్రత్యేక దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. అయినా కూడా మావోయిస్టులు మాత్రం తమ కార్యక
Read Moreపీజీలు చదివి బిచ్చమెత్తుతున్నారు
అడుక్కోక పోతే ఏదైనా పనిచేసుకోవచ్చు కదా…. ఇది మనలో చాలామంది జనరల్గా బిచ్చగాళ్లతో అనే మాటే. అయితే ఆ మాటని సీరియస్ గా తీసుకున్నట్టే ఉన్నారు చాలామంది. కా
Read Moreదేశంలో 86వేల 821 కేసులు
దేశంలో కరోనా కేసులు 63 లక్షలు దాటాయి. బుధవారం నాడు దేశంలో 86వేల 821 కేసులు నమోదయ్యాయి. 11వందల 81 మంది చనిపోయారు. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 63
Read Moreమన బ్రహ్మోస్ సక్సెస్
దేశీ సిస్టమ్స్తో మిసైల్.. ఆత్మనిర్భర్ వైపు అడుగులు బాలేశ్వర్: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపులో మరో అడుగు పడింది. శక్
Read Moreఅక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ ఓపెన్
ఢిల్లీ: కరోనా క్రమంలో 7 నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. సగం సీట్లతో అనుమతినిస్తూ బుధవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ లాక్
Read Moreప్రాణాలకి తెగించి బామ్మను కాపాడిన సాహసబాలుడు
హర్యానా : ఓ బాలుడు చేసిన సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన బామ్మను ఎద్దు పొడుస్తుండగా ప్రాణానికి తెగించా ఆమెను కాపాడి సాహస బ
Read Moreమనుషులపై దాడి చేస్తున్న చిరుతను కాల్చి చంపారు
డెహ్రాడూన్: కొన్ని రోజులుగా చిరుతపులి గ్రామస్తులపై దాడి చేయడంతో ఎంతో మంది చనిపోయిన సంఘటనలు ఉత్తరాఖండ్ లో జరుగుతున్నాయి. ఈ విషయం అటవీశాఖ అధికారులు తెలి
Read More19ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ : అత్యాచారం జరలేదంటున్న ఉత్తర్ ప్రదేశ్ ఎస్పీ
ఉత్తర్ ప్రదేశ్ లో 19ఏళ్ల యువతి గ్యాంగ్ రేప్ కేసుపై దేశంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబసభ్యుల
Read Moreసీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్రకుమార్ యాదవ్ కు అదనపు భద్రత
బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో తీర్పు చెప్పిన లక్నో సీబీఐ ప్రత్యేక జడ్జీకి అదనపు భద్రత కల్పించారు. మసీదు కూల్చివేతలో ఎలాంటి కుట్ర లేదని, నిందితులంతా న
Read Moreయోగి నీకు సీఎంగా కొనసాగే హక్కులేదు..పదవికి రాజీనామ చేయ్ : ప్రియాంక గాంధీ
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాద్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ. గ్యాంగ్ రేప్ కేసులో మరణించిన బాధితు
Read Moreన్యాయాన్ని భూస్థాపితం చేశారు: ప్రకాశ్ రాజ్
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ కోర్టు ఇవాళ(బుధవారం) సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని, నిందితులను దోషులుగా
Read Moreఅందరూ నిర్ధోషులైతే కూల్చిందెవరు : అసదుద్దీన్ ఓవైసీ
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు తీర్పు బాధ కలిగించింది. సరైన న్యాయం జరగలేదన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. అంతా నిర్దోషులైతే మసీదును ఎవర
Read Moreబాబ్రీ మసీదు కేసు తీర్పును స్వాగతిస్తున్నాను.. జై శ్రీరాం
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు… బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తెలిపారు. దేశవ్యాప్తంగ
Read More












