దేశం
ఉచిత వ్యాక్సిన్ బిహర్కేనా?.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వరా?
బీజేపీపై ఆప్, కాంగ్రెస్ మండిపాటు న్యూఢిల్లీ: బిహార్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కేంద
Read Moreహైదరాబాద్ వరద సహాయచర్యలకు హెటెరో సంస్థ రూ.10 కోట్ల విరాళం
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించేందుకు తమ వంతు సాయంగా కొందరు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. వరదలతో కుదేలైన నగర ప్రజ
Read Moreబీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్
బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీకి కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజులుగా జ్వరం ఉండడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందన
Read Moreవీసా నిబంధనలు సడలించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించింది. అన్ని వర్గాల విదేశీయులు భారత్లోకి ప్రవేశించేందుకు ఇవాల(గురువారం) అనుమతి ఇచ్చింది. అయితే పర్యాట
Read Moreప్రతి ఒక్కరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్: నిర్మలా సీతారామన్
బీహార్లో కరోనా వ్యాక్సిన్ని అందరికీ ఉచితంగా ఇస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఇవాళ(గురువారం) నిర్మలా సీ
Read Moreభారత సార్వభౌమత్వాన్ని అగౌరవపరిస్తే ఊరుకోబోం.. ట్విట్టర్కు కేంద్రం వార్నింగ్
న్యూఢిల్లీ: ఇండియా మ్యాప్ను తప్పుగా చూపడంపై సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మీద కేంద్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత
Read Moreదేశంలో 77 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,838 కేసులు నమోదవ్వగా మరో 702 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 77,06,946 కు చేరాయి. మరణాల
Read Moreకరోనా హైదరాబాదీలను బాగా దెబ్బకొట్టింది
60 శాతం మంది ఆదాయం కోల్పోయారు ఎక్కువగా ప్రభావితమైన సిటీ ఢిల్లీ జీరోకి పడిపోయిన ఇన్కమ్లు హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారితో హైదరాబాద్లో 60 శాతాన
Read Moreతొలి మహిళా IAF ఆఫీసర్.. వింగ్ కమాండర్ విజయలక్ష్మి మృతి
దేశంలో తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వింగ్ కమాండర్, డాక్టర్ విజయలక్ష్మి రమణన్ మరణించారు. 96 ఏళ్ల వయసు ఉన్న ఆమె వృద్ధాప్య కారణాలతో తుదిశ్వాస విడిచారు
Read Moreమా ఏనుగుల్ని ఎందుకు చంపింది : రైలు ఇంజన్ ను సీజ్ చేసిన అధికారులు
అస్సాం ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు రైలు ఇంజన్ ను సీజ్ చేశారు. అటవీశాఖకు చెందిన రెండు ఏనుగుల్ని రైలు ఇంజన్ ఢీకొట్టడంతో అవి అక్కడికక్కడే మృతిచెంది
Read Moreఫడ్నవీస్ నా జీవితాన్ని నాశనం చేశాడు: బీజేపీ సీనియర్ లీడర్ ఏక్నాథ్
మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే ఆ పార్టీకి రాజీనామా చేసి.. శుక్రవారం నాడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరేందుకు సిద్ధమయ్యారు.
Read Moreదేశంలో ఆకలి చావులు..ప్రధాని మోడీ పాలన ఓ డిజాస్టర్ : రాహుల్ గాంధీ
ప్రధాని మోడీ,కేంద్రంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. మోడీ పాలనలో దేశ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. భారత్లో ఆకలి కేకలు
Read Moreసిక్కిం బోర్డర్లో రాజ్నాధ్ దసరా సెలబ్రేషన్స్: సైనికులతో కలిసి ఆయుధ పూజ
భారత్ – చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన సైన్యంలో నైతిక స్థైర్యం నింపేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దసరా వేడుకలను బోర్డర్లో చేసుకోవాలని
Read More












