దేశం
ఆర్బీఐ గవర్నర్కు కరోనా పాజిటివ్
ఢిల్లీ : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఆదివారం ట్వీట్టర్ ద్వారా తెలిపారు. అయితే త
Read Moreమా పార్టీని గెలిపిస్తే అయోధ్యలో రామ మందిరం కంటే పెద్దగా సీతాదేవి మందిరాన్ని నిర్మిస్తా
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రామ మందిరం కంటే పెద్దగా సీతాదేవి మందిరాన్ని నిర్మిస్తామనే ప్రతిపాధన తెరపైకి వచ్చ
Read Moreమీర్జాపూర్-2 వెబ్ సిరీస్ను బ్యాన్ చేయాలి
న్యూఢిల్లీ: హిందీలో తెరకెక్కించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్కు మంచి పాపులారిటీ ఉంది. ఈ సిరీస్లోని తొలి సీజన్ను తెలుగులో డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ
Read Moreబాలికపై లైంగిక దాడి.. ఆపై మూడో అంతస్తు నుంచి తోసేశారు
లక్నో : యూపీలో మహిళలపై అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలోని మనూ జిల్లాలో ఓ బాలిక(15)ను లైంగికంగా వేధించారు కొందరు దుండగుల
Read Moreలోకల్ ప్రాడక్ట్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోడీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయ దశమి సందర్భంగా ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రజలకు ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగ
Read Moreచైనాతో వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నాం
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. విజయదశమి సందర్భంగా చైనా బ
Read Moreబూతులు తిట్టిన ట్రాఫిక్ పోలీస్ : చెంప పగల గొట్టిన మహిళ (వీడియో)
ట్రాఫిక్ నిబంధనల్ని ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించినందుకు ఓ మహిళ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పై దాడి చేసింది. ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో
Read Moreవీడియో వైరల్: పంజాబీ పాటకు ‘రావణుడి’ భాంగ్రా స్టెప్స్
న్యూఢిల్లీ: రామయణంపై తీసిన సీరియళ్లు, సినిమాలలో సీరియస్గా కనిపించే రావణుడి పాత్రను చూశాం. కానీ ఇక్కడో రావణుడు పంజాబీ పాటకు భాంగ్రా స్టెప్స్ వేస్తూ ఎ
Read Moreసీఏఏపై నిరసనలకు కుట్ర.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆగ్రహం
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక దసరా ఉత్సవాల్లో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నార
Read Moreజమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ప్రసక్తే లేదు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తిరిగి పునరుద్ధరించేది లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ జెండా ఉ
Read Moreదేశంలో 70 లక్షలు దాటిన కరోనా రికవరీ కేసులు
దేశంలో కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేల కేసులు నమోదవుతుండగా.. రికవరీ కేసుల సంఖ్య 70 లక్షల మార్కును దాటింది. గడిచి
Read Moreఅనారోగ్యంతో శామ్సంగ్ ఛైర్మన్ మృతి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్సంగ్ కంపెనీ ఛైర్మన్ లీ కున్-హీ (78) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు 2014లో గుండెపోటు వచ్చిం
Read Moreబెంగళూరు వరద బాధితులకు 25 వేల సాయం
బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన ఇళ్లు కర్నాటక సీఎం ప్రకటన భారీ వర్షాలు బెంగళూరు సిటీని అతలాకుతలం చేశాయి. రోడ్లు జలమయమై పలు కాలనీల్లో ఇండ్లలోకి న
Read More












