దేశం
దేశంలో ఒక్కరోజే 38,310 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. ప్రతి రోజు 50 వేల కేసులు నమోదవుతుండగా..గడిచిన 24 గంటల్లో 38,310 కేసులు నమోదయ్యాయి. 490 మరణించార
Read More‘బాబ్రీ తీర్పు చెప్పిన జడ్జికి నో సెక్యూరిటీ’
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పిన రిటైర్డ్ స్పెషల్ జడ్జి ఎస్కే యాదవ్కు సెక్యూరిటీని కొనసాగించేందుకు సుప్రీం కోర
Read Moreకరోనాతో పేషెంట్లకు కొత్త సమస్యలు..తాజా గైడ్ లైన్స్..
డిప్రెషన్, మతిమరుపుతో బాధపడుతున్న 30 శాతం మంది టెన్షన్, ఒత్తిడికి లోనవుతున్నరు..అతిగా భయపడుతున్నరు ట్రీట్ మెంట్ పై తాజాగైడ్ లైన్స్ జారీ చేసిన కేం
Read Moreయూపీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చితకబాదిన మహిళలు
ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుజ్ మిశ్రా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు మహిళలు ఆయనను చితకబాదారు. కొంతకాలంగా
Read Moreవిజయ్ మాల్యా భారత్ కు వచ్చేనా..?
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను అప్పగించే కేసు విషయంపై స్టేటస్ రిపోర్ట్ ను సమర్పించాలని సుప్రీంకోర్ట్ కేంద్రానికి సూచించింది. యూకేలో ఉన్న విజయ్ మాల్యాను
Read Moreటీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు ఏకలవ్య అవార్డు
టీమిండియాకు T 20 క్రికెట్ లో వైస్ కెప్టెన్ గా నియమితుడైన కర్ణాటక స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ను ఏకలవ్య అవార్డు వరించింది. కర్ణాటక ప్రభుత్వం క్రీడల్
Read Moreఅయోధ్య టూ సీతామఢి కొత్త రూట్.. 5 గంటల్లో చేరుకోవచ్చు
న్యూఢిల్లీ: రాముడి జన్మ స్థలమైన ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యను, సీత పుట్టిన బిహార్లోని సీతామఢిని కలిపేలా కొత్త రోడ్ నిర్మాణం కానుంది. ఈ విషయాన్ని యూప
Read Moreవీడియో: చిన్నారికి ఫిదా అయిన ప్రధాని
న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారి గొంతుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. జాతీయ గేయం వందేమాతరంను మిజోరంకు చెందిన ఎస్తేర్ హమ్తే అనే బాలిక పాడిన విధానం
Read Moreవచ్చేఏడాది మార్చినాటికి విడుదల కానున్న కరోనా వ్యాక్సిన్
కరోనా వల్ల ప్రపంచదేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో వైరస్ కు విరుగుడుగా ప్రపంచ దేశాలకు చెందిన సైంటిస్ట్ లు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్న
Read Moreబీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
లక్నో: బీజేపీతో తమ పార్టీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోదని ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. ఎన్నికల కోసం బీజేపీతో కూటిమిలో చ
Read Moreగుజరాత్ లో దారుణం.. భార్యను చంపేసి 10 కి.మీ స్కూటీపై తీసుకెళ్లాడు
గుజరాత్ : పెళ్లైన ఏడాదికే భార్యను కిరాతకంగా చంపాడో దుర్మార్గుడు. ఈ సంఘటన గుజరాత్ లో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. రాజ్ కోట్ సమీపంలోని వెరవాల్ గ్రామ
Read Moreమధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు రేపు ఉప ఎన్నికలు
మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రేపు(మంగళవారం) జరగనున్నాయి. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది
Read Moreపతంజలి కొరోనిల్కు డిమాండ్.. 4 నెలల్లో రూ.250 కోట్ల రెవెన్యూ
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచే మందులకు డిమాండ్ బాగా పెరిగింది. చ్యవన్ప్రాశ్ లాంటి ప్రొడక్ట్స్లు మార్కెట్లో ఎక్కువ
Read More












