దేశం

‘రెడ్ లైట్ ఆన్..గాఢీ ఆఫ్‘ క్యాంపెయిన్ షురూ

వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రారంభించిన రెడ్ లైట్ ఆన్ …గాడీ ఆఫ్ క్యాంపెయిన్ ను ఇవాళ్టి నుంచి స్టార్ట్ చేశారు  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇవ

Read More

వర్క్ ఫ్రం హోం ఆప్షన్ గడువు పెంచిన అమెజాన్

కరోనావైరస్ విజృంభిస్తోండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజ కంపెనీ అమెజాన్ వర్క్ ఫ్రం హోమ్ ఆఫరిచ్చింది. గతంలో జనవరి 2021 వ

Read More

వైరల్ వీడియో: చిన్నారి స్టెప్పులకు బిగ్ బీ ఫిదా

ముంబై: కొందరు తమ ట్యాలెంట్‌‌‌తో సెలబ్రిటీలను కూడా ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా అలాంటి ఓ చిన్నారి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌‌కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్

Read More

లోయలో పడ్డ బస్సు..ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని నండుర్బర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం  జరిగింది. ఖామ్‌చౌందర్ అనే ఊరి దగ్గర బస్సు లోయలో పడిపోవడంతో ఐదుగురు చనిపోయారు. 35 మంది తీవ్రంగా గాయపడ

Read More

ప్లేట్ బిర్యానీ రూ. 10 ఆఫర్.. అడ్డుకొని ఫ్రీగా పంచిపెట్టిన పోలీసులు

బిర్యానీ షాపు ఓపేనింగ్ రోజు పెట్టిన ఆఫర్.. ఆ షాపు యజమానిని కటకటాల పాలు చేసింది. తమిళనాడులోని అరుపుకోట్టాయికి చెందిన 29 ఏళ్ల జహీర్ హుస్సేన్ స్థానికంగా

Read More

దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54044 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు 76,51,108 కు చేరాయి. మరో 717 మంది చనిపోయారు. దీంతో కోవిడ్ మరణాల

Read More

గుడ్ న్యూస్.. టెన్త్ తర్వాతే సీఏ చేసే చాన్స్

న్యూఢిల్లీ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) టెన్త్ స్టూడెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పది తర్వాతే సీఏ ఫౌండేషన్ కోర్సులో చేర

Read More

వాళ్ల మాటలు వింటే..5 లక్షల మంది చనిపోయేవాళ్లు

వాషింగ్టన్: ‘డాక్టర్ ఫౌసీ, హెల్త్ ఎక్స్ పర్ట్స్ ఇడియట్స్, వాళ్ల  మాటలు విని ఉంటే 5 లక్షల మంది అమెరికన్లు చనిపోయేవాళ్లు’ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్

Read More

బోర్డర్‌లో కంచె దాటి భారత్‌లోకి చొరబడిన పాకిస్థానీ.. అదుపులోకి తీసుకున్న ఆర్మీ

భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో ఉండే ఇనుప కంచెలను దాటుకుని భారత్‌లోకి చొరబడిన ఒక పాకిస్థాన్ వ్యక్తిని ఆర్మీ జవాన్లు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌ప

Read More

కలిసొచ్చిన కరోనా..లాభాల్ని గడించిన ఈ‌‌ కామర్స్ దిగ్గజాలు

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నిరంగాలు నష్టపోయినా ఈ‌‌ కామర్స్ దిగ్గజాలు లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఉత్పత్తులు విక్ర

Read More

ముగిసింది లాక్‌డౌన్ మాత్రమే.. కరోనా కాదు.. జాగ్రత్తలు మరవద్దు: మోడీ

కరోనా వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. దేశంలో లాక్‌డౌన్ మాత్రమే ముగిసిందని, కరోనా వైరస్ ఇంకా ఉందని ప్రజల

Read More

భారత భూభాగం నుంచి చైనాని ఎప్పుడు తరిమేస్తున్నారు: మోడీకి రాహుల్ ప్రశ్న

భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన చైనాను ఏ రోజు తరిమేస్తున్నారా చెప్పండి అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జ

Read More

ఈ 328 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు రేపిస్ట్ లు, 375మంది కోటీశ్వరులు

మరికొద్దిరోజుల్లో జరిగే బీహార్ మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధుల్లో రేపిస్ట్ లు, కోటీశ్వరులున్నట్లు డేటా వెలుగులోకి వ

Read More