దేశం
ఆ రాష్ట్రంలో మొత్తం సేంద్రీయ వ్యవసాయమే
మెరిసేదంతా బంగారం కాదు. తినే తిండి అంతా ఆరోగ్యాన్ని అందించలేదు. ఎరువులతో పండించిన కూరలు.. ఏపుగా పెరిగి కలర్ఫుల్గా కనిపించొచ్చు. కానీ రోగాల్న
Read Moreదేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు 85 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,674 కేసులు రావడంతో మొత్తం పాజిటివ్ కేసులు 85,07,754 కు చేరాయి. మరో 559 మంది చనిపోవడంతో కరోన
Read Moreకొత్త చట్టంతో మన ఎవుసం మారిపోతది
గ్లోబల్ పవర్గా ఇండియా మండీలలో పోటీ వాతావరణం.. అన్ని ఛార్జీలు పోతాయ్ ఆర్థికంగా రైతులకు ప్రయోజనం -నీతి ఆయోగ్ మెంబర్ రమేశ్ బిజినెస్ డెస్క్,
Read Moreకరోనా పోయిన తర్వాత.. ప్రపంచం టెక్నాలజీదే
స్టూడెంట్లు ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి ఐఐటీ ఢిల్లీ కాన్వొకేషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: కరోనా తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తాయని ప్ర
Read Moreబీహార్ ఓటర్లు తేజస్వీ వైపే!
హంగ్కూ అవకాశం లేకపోలేదన్న ఎగ్జిట్ పోల్స్ ముగిసిన ఎన్నికల పోరు, 10న రిజల్ట్ బీహార్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాకూటమికే అధికారం దక్కనుందని అంచనా
Read Moreకేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా సాయం అందలేదు
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు సీఎం కేసీఆర్. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎ
Read Moreఅమ్మవారికి అంబానీ కానుక 20 కిలోల బంగారం
గుహవాటి: భారత దేశ అపర కుబేరుడు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అసోంలోని కామాఖ్యదేవి అమ్మవారి ఆలయానికి 20 కిలోల బంగారం కానుకగా ఇచ్చారు. అష్టాదశ శక్తిపీ
Read Moreహత్యచేస్తే రూ.55వేలు..వైరల్ అవుతున్న రౌడీల పబ్లిసిటీ
హత్యాయత్నం చేస్తే 10వేలు, హత్య చేస్తే రూ.55వేలు, కిడ్నాప్ చేస్తే 5వేలు, బెదిరించాలంటే రూ.1000ఉంటే సరిపోతుందంటూ సోషల్ మీడియాలో అడ్వటైజ్మెంట్లు వైరల్ అవ
Read Moreముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. పీపుల్స్ పల్స్ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి 100 నుంచి 115 సీట్లు వస్త
Read Moreమహిళా ఐఏఎస్ ఇంటిపై ఏసీబీ దాడులు
బెంగళూరు: మహిళా ఐఏఎస్ అధికారి సుధ ఇంటిపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటకలోని ఇన్ఫర్మేషన్ అండ్ బయోటెక్నాలజీ
Read Moreపానీ పూరిలో టాయిలెట్ వాటర్ మిక్స్ చేస్తూ దొరికిన వ్యాపారి
పానీ పూరి అంటే ప్రతీఒక్కరు ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు పానీపూరి బండి కనబడితే వదిలిపెట్టరు. అంత ఇష్టంగా తినే పానీ పూరి కల్
Read Moreఏ దాడులను ఎదుర్కొనేందుకైనా రెడీగా ఉండాలి
న్యూఢిల్లీ: శత్రువులు ఎటు నుంచి దాడులు చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భద్రతా దళాలకు ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ సింగ్ భదౌరియా సూచించారు. శత్రు ద
Read Moreభూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై మాంత్రికుడి అత్యాచారం
మహారాష్ట్ర: భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై పలుసార్లు అత్యాచారం చేశోడో మాంత్రికుడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటన మహారాష్ట్రలోని నండూర్బర్ జిల్లాల
Read More












