దేశం
ఆత్మహత్య కేసు : ఆర్నాబ్ కు ముందస్తు బెయిల్ నిరాకరణ
2018లో ఆత్మహత్యకు పాల్పడిన కేసులో రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి హస్తం ఉందంటూ అతనికి అత్యవసర బెయిల్ ఇచ్చేందుకు బొంబాయి హైకోర్ట్ నిరాకరించింది
Read Moreఉద్యోగాలు లేకపోవడంతో యువత గన్లు పట్టుకుంటోంది
శ్రీనగర్: బీజేపీ సర్కార్పై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విమర్శలకు దిగారు. జమ్మూ కశ్మీర్లో ఉద్యోగాలు లేకపోవడంతో యువత గన్లు పట్టుకుంటోందని
Read Moreఅపరిశుభ్ర అలవాట్లతో కరోనా వ్యాప్తి తగ్గిందంటున్న సైంటిస్టులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గత నెలతో పోలిస్తే కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలిస్తే కాస
Read Moreనాకు కట్నం వద్దు.. నిన్ను ఫ్రీగా పెళ్లి చేసుకుంటా
పెళ్లివారమండీ.. మగ పెళ్లి వారమండీ..మా పాట్లు వినేది ఎవరండీ అంటూ పాటలు పాడుకుంటున్నారు పెళ్లి కాని ప్రసాద్ లు. అమ్మాయి నచ్చింది. వంట చేయడం వచ్చా..? పెళ
Read Moreనగ్నత్వం తప్పయితే.. సాధువులందరినీ అరెస్ట్ చేయాలి
ముంబై: బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ బీచ్లో న్యూడ్గా పరిగెత్తుతున్న ఫొటోను పోస్ట్ చేయడం వివాదాస్పదవుతోంది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి
Read Moreట్రంప్ ఓటమి నుంచి ఇండియా నేర్చుకోవాలి
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలపై శివ సేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్
Read Moreకరోనా కష్టాలతో కొత్త బిజినెస్
స్టాఫ్ ను ఆదుకునేందుకు కొత్త బిజినెస్ కరోనా ప్రభావం ప్రైవేటు బస్ డ్రైవర్లు, కండక్టర్లు మీదా పడింది. కేరళలోని పాలక్కడ్ లో సజీవ్ థామస్ కు ఒక ట్రావెల్స
Read Moreచదువుకు డబ్బుల్లేక యువతి సూసైడ్
చదువుకు డబ్బులు లేక తెలంగాణ విద్యార్థిని తనువు చాలించింది. చదువు వల్ల తల్లిదండ్రులుకు భారంగా మారానని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి
Read Moreబీజేపీ నేతలపై దాడులు ఆపాలి.. లేకపోతే శ్మశానానికి పంపుతాం
హల్దియా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ తృణమూల్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు, నేతలపై తృణమూల్ క్యాడర్ అల్లర్లను క
Read Moreఈ యాప్.. గృహిణిుల కోసం ప్రత్యేకం
ఆమె స్కూల్, కాలేజీల్లో ఎప్పుడూ టాపరే.. కానీ,పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో పడి ఏం చదువుకుందన్న ఊసే మర్చిపోయింది. ఫ్యామిలీతో హ్యాపీగానే ఉంది. క
Read Moreఒక్కరోజే 45,903 కేసులు..490 మరణాలు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,903 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 490 మంది చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య85,53,657 కు చేరగా..మరణాల సం
Read Moreఅయోధ్యలో 5 లక్షల దీపాలు వర్చువల్గా వెలిగించేందుకు ఏర్పాట్లు
లక్నో: అయోధ్యలో ప్రతీ సంవత్సరం దీపావళికి నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు యూపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు 13న 5.
Read Moreఎదురుకాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఆర్మీ జవాన్ వీరమరణం
జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో ఆదివారం నాడు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందారు. వీరిలో తెల
Read More












