దేశం

ఢిల్లీ పేలుడు మా పనే: జైష్ ఉల్ హింద్

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర నిన్న(శుక్రవారం) సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు తామే క

Read More

ఆదాయం లేక 31 స్టేషన్లు మూసివేయనున్న దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింద

Read More

‘నా మనవడ్ని పోలీసులే కాల్చి చంపారు’

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. బారికేడ్లను తొలగిస్తూ బార్డర్‌ను దాట

Read More

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే!.. ఢిల్లీ పేలుడులో లెటర్ కలకలం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్‌‌ రాయబార కార్యాలయం దగ్గరలో శుక్రవారం పేలుడు జరగడం సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Read More

ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్​ సేవలపై నిషేధం

రైతుల ఆందోళనల కారణంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సింఘూ, ఘాజీపూర్, టిక్రి బోర్డర్ల దగ్గర

Read More

నిరవధిక నిరాహార దీక్షపై వెనక్కి తగ్గిన హజారే

రాలేగావ్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్షను చేస్తానన్న ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజ

Read More

మధురై లో ఎంజీఆర్, జయలలిత కు ఆలయం

తమిళనాడు మాజీ సీఎం లు ఎంజీ రామచంద్రన్, జయలలితల దేవాలయాన్ని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఇవాళ(శనివారం) ప్రారంభించారు. మధురైలోని పట్టిలో విశాలమైన స్థలంలో ర

Read More

రాహుల్ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. రైతుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా నిరసనల

Read More

గాంధీ ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తి

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా ఆయనను ప్రముఖ నేతలు స్మరించుకున్నారు. గాంధీని గుర్తు చేసుకుంటూ ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ క

Read More

పాక్-చైనాతో జాగ్రత్త.. భారీ కుట్రకు పన్నాగం

చండీగఢ్: రైతుల ఉద్యమం మొదలైనప్పటి నుంచే తమ రాష్ట్రానికి పాకిస్థాన్ ద్వారా ఆయుధాల రాక ఎక్కువైందని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అన్నారు. బార్డర్ స్టేట్ అయ

Read More

దేశంలోకి కరోనా ఎంటరై నేటికి ఏడాది

దేశంలోకి కరోనా వైరస్ ఎంటరై నేటికి ఏడాదైంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడి లక్షలమంది ఉపాధి కోల్పోయారు.

Read More

యూపీలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, మినీ బస్ ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో 10 మంది గాయపడ్డారు. మొరాదాబాద్ హైవేపై

Read More

రేప్‌‌ నిందితుడికి శిక్ష రద్దు చేస్తూ తీర్పు

పెనుగులాట లేదు..‘రేప్‌’ జరిగిందంటే ఎట్లా? బాంబే హైకోర్టు నాగ్‌‌పూర్‌‌ బెంచ్‌‌ కామెంట్ రేప్‌‌ నిందితుడికి శిక్ష రద్దు చేస్తూ తీర్పు ముంబై: బాలిక చేతుల

Read More