దేశం
బడ్జెట్ హల్వా రెడీ
ఈ సారి బడ్జెట్ పేపర్లను ప్రింట్ చేయడం లేదు. డిజిటల్ కాపీలనే పార్లమెంట్ సభ్యులకు షేర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందుకోసం స్పెషల్గా డిజైన్
Read Moreథ్యాంక్యూ ఇండియా.. థ్యాంక్యూ మోడీ!
అమెరికా, డబ్ల్యూహెచ్వో థ్యాంక్స్ న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో వివిధ దేశాలకు వ్యాక్సిన్లు పంపుతూ సహకరిస్తున్న మన దేశానికి, ప్రధాని మోడీకి డబ్ల్యూహె
Read Moreట్రాక్టర్ ర్యాలీకి పోలీసుల పర్మిషన్!
26న 100 కీ.మీ. ర్యాలీ తీస్తామన్న రైతు సంఘాల లీడర్లు న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున తాము తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చార
Read Moreనేతాజీ వంటి మహోన్నత వ్యక్తిని కన్న నేలకు వందనాలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రేరణతోనే భారత్ ముందుకు సాగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కోల్ కతాలో నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ 125 జయంతి వేడుకల్లో
Read Moreపిలిచి అవమానిస్తారా?. మోడీ ముందే మమత ఆగ్రహం
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్న కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సీరియస్ అయ్యారు. మమత మాట్లాడుతున్న టైంలో.. వ్యతిరేక నినాదాలు రావడంతో…
Read Moreఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష
ఢిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింద
Read Moreదేశానికి నాలుగు రాజధానులు ఉండాలి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశానికి నాలుగు రాజధానులు ఉండాలంటూ సంచలన వ్యాఖ్
Read Moreక్షీణించిన లాలూ ఆరోగ్యం.. రిమ్స్ నుంచి ఎయిమ్స్ కు షిప్ట్..
కిడ్నీలు దెబ్బతినడంతో రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ను అంబులెన్స్ లో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించనున్
Read Moreతమిళ సంస్కృతి, భాష పట్ల మోడీకి గౌరవం లేదు
తమిళ ప్రజల సంస్కృతి, భాష పట్ల నరేంద్రమోడీకి ఏ మాత్రం గౌరవం లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తమిళ ప్రజలు తన ఆలోచనలకు లోబడి ఉండాలని మోడీ
Read Moreస్వామిజీ కిడ్నాప్.. రూ. 20 కోట్లు, కిలో బంగారం డిమాండ్
కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామిజీ కిడ్నాప్ కలకలంరేపింది. బార్లీ జిల్లా కపిలాపూర్ గ్రామం నుంచి స్వామిజీని దుండగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిరిడి వెళ్దా
Read Moreవచ్చే బడ్జెట్ ఎకానమీకి బూస్టింగ్ కావాలె
వైద్య రంగానికి కేటాయింపులు పెరగాలి కరోనా మహమ్మారి వైద్య రంగంలోని లోటుపాట్లను ఎత్తిచూపింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో కేటాయింపులు
Read Moreరైతులతో ఇక మాటల్లేవ్..
తేల్చి చెప్పిన కేంద్రం.. 11వ రౌండ్ చర్చలు ఫెయిల్ న్యూఢిల్లీ/భోపాల్: కొత్త అగ్రిచట్టాలపై ఢిల్లీలో 11వసారి కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య జరిగిన
Read Moreజూన్ నాటికి కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్ జూన్ చివర్లో ఏఐసీసీ ప్లీనరీ సెషన్ సీడబ్ల్యూసీ మీటింగ్లో నిర్ణయం ఫైనల్ డెసిషన్ సోనియాకే వది
Read More












