దేశం

కరోనా విజృంభణ.. ఒడిశాలో లాక్‌డౌన్ 

భువనేశ్వర్: ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో వైరస్ కట్టడి కోసం ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు లాక్‌డౌన్ వ

Read More

లీడ్‌లో మెట్రోమ్యాన్ శ్రీధరన్.. కేరళలో LDF ముందంజ

కేరళలో 80కి పైగా స్థానాల్లో LDF ముందంజలో దూసుకెళ్తుంది. పాలక్కడ్ లో బీజేపీ అభ్యర్థి మెట్రో శ్రీధరన్ 1804 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ధర్మదంలో సీఎం పినర

Read More

బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన టీఎంసీ

బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 148. ఆ సంఖ్యను ప్రస్తుతం టీఎంసీ దాటేసింది. దాంతో సింగిల్‌గానే టీఎంసీ ప్రభుత్వాన్

Read More

అస్సాంలో విజయం దిశగా బీజేపీ

అస్సాంలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక్కడ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభిస్తోంది. అక్కడ 126 స్థానాలకు గానూ బీజేపీ 76 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్

Read More

బెంగాల్‌లో మమతపై బీజేపీ అభ్యర్థి ముందంజ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసకందాయంలో ఉన్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతున్నా.. టీఎంసీ అధి

Read More

కరోనా కట్టడిలో  ఒడిశా రోల్ మోడల్

భువనేశ్వర్:కరోనా సెకండ్ వేవ్  దేశాన్ని కుదిపివేస్తోంది. మెడికల్ ఆక్సిజన్, అత్యవసరమైన మందులు లేక కొన్ని రాష్ట్రాలు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది

Read More

రేపే నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఓట్ల లె

Read More

గ్యాంగ్‌స్టర్‌ షహబుద్దీన్‌ కరోనాతో మృతి

న్యూఢిల్లీ: పేరు మోసిన గ్యాంగస్టర్‌, ఆర్‌జేడీ మాజీ ఎంపీ షహబుద్దీన్‌(53) ఆదివారం కరోనాతో మృతి చెందారు. తిహార్‌ జైలులో ఉన్న ఆయనకు కర

Read More

ఆక్సిజన్ అందక మరో 12 మంది మృతి

ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక 12 మంది కరోనా పేషెంట్లు చనిపోయారు. బాత్రా హాస్పిటల్‌లో ఈ ఘోరం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలోని ఆరుగురు

Read More

గురుతేజ్ బహదూర్‌కు మోడీ నివాళులు

ఢిల్లీలోని సిస్ గంజ్ సాహిబ్‌ను ప్రధాని మోడీ సందర్శించారు. గురుతేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  సిక్కు మత గ

Read More

కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి

గుజరాత్ భరూచ్ లో ఘోరం జరిగింది. పటేల్ వెల్ఫేర్ హాస్పిటల్ లోని కోవిడ్ వార్డులో అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టాఫ్ నర్సు

Read More

దేశంలో మొదటి సారి 4 లక్షలు దాటిన కేసులు

దేశంలో  కరోనా కేసులు కొత్త రికార్డ్ సృష్టించాయి. ఫస్ట్ టైం రోజు వారీ కేసులు 4 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో  4లక్షల 1993 కేసులు నమోదవ్వగా

Read More

కార్మికులపై దోపిడీ ఇంకానా.. ఇక చెల్లదు!

అమెరికాలోని కార్మికులనే కాక ప్రపంచ కార్మికులందరినీ ప్రభావితం చేసిన ‘‘చికాగో హేమార్కెట్ సంఘటన”తో మేడేకు తొలి అడుగు పడింది. 1886, మే 1

Read More