దేశం
బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై దాడి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో హింస జరుగుతూనే ఉంది. బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్
Read Moreలాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ వైరస్ పాజటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 4 లక్షల పైచిలుకు కేసులు న
Read Moreదేశంలో దీదీని మించిన లీడర్ లేరు
భోపాల్: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కూడా దీద
Read Moreకరోనాతో ప్రముఖ కమెడియన్ పాండు మృతి
కరోనాతో ఇప్పటికే చిత్రసీమకు చెందిన పలువురు నటులు మరణించారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు, తమిళనాడుకు చెందిన పాండు(74) మృతిచెందారు. ఆయన గురువారం ఉదయం చెన్
Read Moreకరోనా ఎఫెక్ట్: కేరళలో ఫుల్ లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల తీవ్రత తగ్గించడం కోసం మే 8 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్&zw
Read Moreముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టిన భద్రతా దళాలు
షోపియాన్: ముగ్గురు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టిన ఘటన జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో గురువారం జరిగింది. కనిగం అనే ప్రాం
Read Moreహోం ఐసోలేషన్లో ఉన్నారా?.. ఇంటికే ఆక్సిజన్ సప్లయ్
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్ద ఐసోలేషన్లో ఉన్న వారికి ఆక్సిజన్ను అందించే దిశగా ఏర్పాట్లు చేసి
Read Moreఅధికారులను జైల్లో పెడితే.. ఆక్సిజన్ వస్తదా?
ఢిల్లీ హైకోర్టు కోర్టు ధిక్కరణ విచారణపై సుప్రీం స్టే న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఢిల్లీ హైకోర్టు ప్రారంభించిన కోర్టు ధిక్కరణ విచారణ
Read Moreకేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ ఇకలేరు
కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూత న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ (82) కన్నుమూశారు. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొ
Read Moreకరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు
తొలిసారి రికార్డు స్థాయిలో నమోదైన కరోనా మరణాలు 4 లక్షల 12 వేల 262 కేసులు.. 3 వేల 980 మంది మృతి న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార
Read Moreఆర్బీఐ కరోనా సాయం.. హెల్త్ సెక్టార్కు స్పెషల్ లోన్లు
ఆర్థిక వ్యవస్థపై వైరస్ ప్రభావం తగ్గించేందుకు అనేక చర్యలు ప్రకటించిన శక్తికాంత దాస్ బ్యాంకులకు రూ. 50 వేల కోట్ల లిక్విడిటీ సపోర్ట్&z
Read Moreఢిల్లీలో ఆటో అంబులెన్సులు
న్యూఢిల్లీ: దేశమంతా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా పేషెంట్లు ఆస్పత్రికి వెళ్లాలంటే
Read More








-is-no-more_Xvdj3KSmRF_370x208.jpg)



