దేశం

కరోనా సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకోవద్దు

జనం గొంతు నొక్కొద్దు సోషల్ మీడియాలో సమస్యలు చెప్పినా,  విమర్శించినా.. చర్యలొద్దు న్యూఢిల్లీ:‘‘కరోనా సెకండ్ వేవ్ జాతీయ సంక్షోభం

Read More

2 రోజుల్లో 2.4 కోట్లు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్లు

న్యూఢిల్లీ: మే 1 నుంచి స్టార్ట్ అయ్యే థర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్‌‌‌‌కు రెండు రోజుల్లో 2.4 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 18 ఏండ్

Read More

మన దేశంలో ఆక్సిజన్ సప్లై చైన్​కు.. అమెరికా సాయం

వాషింగ్టన్:ఇండియాలో ఆక్సిజన్ సప్లై చైన్​ను విస్తరించేందుకు సహకారం అందిస్తామని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సర్కార్ హామీ ఇచ్చింది. కరోనాపై పోరాటంలో ఇం

Read More

తల్లి మృతదేహం వద్దే  ఆకలితో రెండు రోజులున్న చిన్నారి

పుణె: చిన్న పిల్లగాడు. రెండు రోజులుగా ఏడుస్తునే ఉన్నడు. అమ్మ ఎందుకు లేస్తలేదో తెలుస్తలేదు. చుట్టుపక్కల మస్త్ మంది ఉన్నరు. కానీ కరోనా భయంతో ఎవరూ  

Read More

రేపట్నుంచి 18 నుంచి 45 ఏళ్ల వారికి వ్యాక్సిన్

వ్యాక్సిన్ నిల్వలు లేక చేతులెత్తేస్తున్న పలు రాష్ట్రాలు స్టాక్ వచ్చినప్పుడే ప్రారంభిస్తామంటూ కేంద్రానికి లేఖలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట

Read More

ఆస్పత్రిలో పరీక్షకు ప్రిపేరవుతున్న కరోనా పేషంట్

కరోనా కేసులు దేశంలో విపరీతంగా నమోదవుతున్నాయి. చాలామంది కరోనా వస్తే తగ్గదేమోననే భయం మరియు తమ కుటుంబసభ్యులకు కూడా సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్ప

Read More

కరోనాతో బీహార్ సీఎస్ మృతి

బిహార్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అరుణ్ కుమార్ సింగ్ చనిపోయారు. కరోనా కారణంగా పట్నాలోని పరాస్ HMRI హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. 1985 బ్యా

Read More

వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం ఎందుకు?.కేంద్రానికి సుప్రీం ప్రశ్న

వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు.  కోవిడ్ పై సుమోటోగా నమోదైన కేసును విచారించింది సుప్రీం కోర్టు.

Read More

బరువు పెరిగినా కరోనా సోకుతుంది

కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో మీరు బరువు పెరిగారా? అయితే మీకు ఈజీగా కరోనా సోకే ప్రమాదమున్నట్లే. ఏ మాత్రం బరువు పెరిగినా అది కూడా కరోనా సోకడానికి క

Read More

అంబులెన్స్ రాకను చూసి పరారైన కరోనా రోగి

యశ్వంత్‌పుర: కరోనా సోకిన వ్యక్తి తమ గ్రామంలోకి అంబులెన్స్ రావడం చూసి తప్పించుకుని పరారయ్యాడు. కర్నాటకలోని యశ్వంత్ పుర నియోజకవర్గంలోని  హవేరీ

Read More

మహా కుంభమేళాకు 91లక్షల మంది హాజరు

హరిద్వార్ లో జరిగిన కుంభమేళాకు 91 లక్ష మంది హాజరైనట్లు ఈవెంట్  ఆర్గనైజర్స్ ప్రకటించారు. జనవరి 14 నుండి ఏప్రిల్ 27 వరకు 91 లక్షల మంది యాత్రికులు గ

Read More

భార్య నగలమ్మి ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్

ఆటోను అంబులెన్స్‌గా మార్చిన భోపాల్ యువకుడు అందుకోసం భార్య నగలు అమ్మకం కరోనా పేషంట్లను ఉచితంగా ఆస్పత్రులకు చేరవేత ఫోన్ చేస్తే స్పందిస్తున

Read More

మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు సచిన్ భారీ ఆర్ధిక సాయం

కరోనా బాధితులకు సాయంగా మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన

Read More