దేశం

వేల మంది ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు అపర్ణ గ్రూప్ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ఉద్యోగులు మరియు తమ ఫ్రంట్‌ లైన్‌ కార్మికుల కోసం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ను ప్రారంభించినట్లు తెలిపింది అపర్ణ గ్రూప్‌. తమ బ్రాండ

Read More

మే 5న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మమతా

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ   ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు

Read More

చీటికి మాటికి సీటీ స్కాన్‌ అవసరంలేదు

అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్‌ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని హెచ్చరించారు ఏయిమ్స్‌ డైరెక్టర్&z

Read More

తమిళనాడు సీఎంగా 7న స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం

తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత స్టాలిన్‌ ఈనెల 7న (శుక్రవారం) పదవీ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చాలా నిరాడంబరంగా జరుగనుంది. ద్రవిడ మున్నేట

Read More

సీఎం పదవికి పినరయి విజయన్ రాజీనామా

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ కూటమి మరోసారి తిరుగులేని విజయాన్ని సాధించింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస

Read More

మీడియా ప్రసారాలను నియంత్రించలేమన్న సుప్రీం

కోర్టులో జరిగే వాదనలకు సంబంధించి రిపోర్టింగ్ చేయకుండా మీడియాను కట్టడి చేయలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అయితే, మీడియా ఇచ్చే సమాచారం స్పష్టంగా,

Read More

మొక్కు చెల్లించడానికి నాలుక కోసుకున్న మహిళ 

చెన్నై: రాజకీయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా నేతలు, పార్టీలను కొంతమంది ఆరాధిస్తుంటారు. ఎన్నికల్లో తాము ఇష్టపడే పార్టీ గెలిస్తే ఫలానా చ

Read More

4 నెలల పాటు నీట్ పరీక్షలు వాయిదా

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. 4 నెలల పాటు పరీక్షలను వాయిదా వేస్తూ ప్రధానమంత్ర

Read More

కర్ణాటకలో ఆక్సిజన్‌ అందక 24 మంది మృతి

కరోనా సెకండ్ వేవ్ తో  దేశంలో వైరస్ భారిన పడిన బాధితులు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు చనిప

Read More

జూలై వరకు వ్యాక్సిన్ కొరత తప్పదు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం స‌ృష్టిస్తోంది. ఈ  సమయంలో మహమ్మారిపై పోరాటానికి కీలకమైన వ్యాక్సిన్ కొరత ప్రభుత్వాన్ని కలవరపెడుత

Read More

తమిళనాడు సీఎం పళనిస్వామి రాజీనామా

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పూర్తి ఫలితాలు వెలువడ్డాక తమ పార్టీ అన్నా డీఎంకే పరాజయం పాలు కావడం.. డీఎ

Read More

ఎమ్మెల్యేగా ఓడిన దీదీ బెంగాల్‌ను పాలిస్తారా?

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. దీదీ నాయకత్వంలోని టీఎంసీ 215 సీట్లు కైవసం చేసుకొని వరుసగా మూడోసారి  విజయం సాధి

Read More

ఒకే రోజు 3.68 లక్షల కేసులు.. 3 లక్షల మంది డిశ్చార్జ్

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 68 వేల 147 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య కోటి 99 లక్

Read More