దేశం

బద్రినాథ్ నేషనల్ హైవే క్లోజ్

భారీ వర్షాలకు తోడూ ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా కొండ చరియ

Read More

ట్విట్టర్ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు

ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కు లీగల్ నోటీసులిచ్చారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. వారం రోజుల్లో లోనీ బోర్డర్ పీఎస్ కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్ట

Read More

పడిపోయిన మోడీ అప్రూవల్ రేట్.. అయినా టాప్‌లోనే

వాషింగ్టన్ డీసీ: ప్రధాని నరేంద్ర మోడీ అప్రూవల్ రేటింగ్స్ మరింతగా పడిపోయింది. రెండేళ్ల కింద 82 శాతం ఆమోద్యతతో ఉన్న మోడీకి ఇప్పుడు అప్రూవల్ రేట్ 66 శాతా

Read More

మామిడి కాయలు కేజీ రూ.2.70 లక్షలు

ఏడు మామడి కాయలు....నలుగురు బాడీ గార్డులు... ఆరు కాపలా కుక్కలు.  కట్ చేస్తే.... ఆ నలుగురు బార్డీ గార్డులు, ఆరు కాపలా కుక్కలు 24 గంటల పాటు 7 మామడి

Read More

సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేసే ఆలోచన లేదు

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికిలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పార

Read More

జులైలో పిల్లలపై నోవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్

కరోనా వైరస్ వ్యాప్తి నుంచి చిన్నారులను కాపాడే చర్యల్లో భాగంగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) చర్యలకు సిద్ధమవుతోంది. నోవావ్యాక్స్ టీకాకు సంబ

Read More

వాహన డాక్యుమెంట్ల వాలిడిటీ సెప్టెంబర్ 30 వరకు

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తూ ఓ ప్రకటన చేసింది. డ్రైవింగ్ లైసెన్స్(DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) వంటి డాక్యుమెంట్లకు సంబంధించిన&nbs

Read More

మహారాష్ట్రలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్‌ జిల్లాలోని వాంఘోస్‌ దహనులోని బాణాసంచా తయారీ కార్మాగారంలో గురువారం పేలుళ్లు సంభవించాయి. విశ

Read More

భారత్ లో మరో కొత్త వేరియంట్

దేశంలో మరో కొత్త కరోనా వేరియంట్ కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ మహిళకు నూతన వేరియంట్ కోవిడ్ సోకినట్లు మధ్యప్రదేశ్ వైద్య విద్య మంత్ర

Read More

నో మాస్క్ కేసు.. మహిళపై అత్యాచారం చేసిన పోలీస్

గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మాస్క్ పెట్టుకోలేదని మహిళను బెదిరించి.. అత్యాచారం చేశాడో పోలీసు అధికారి. పల్సానాకు చెందిన ఓ 33 ఏళ్ల వివాహిత 2

Read More

జూలై 31 లోగా సీబీఎస్ఈ రిజల్ట్

CBSE - 12వ తరగతి పరీక్ష ఫలితాలను జూలై 31వ తేదీలోగా వెల్లడిస్తామని కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించారు అటార్నీ జనరల్ కేకే వేణుగోప

Read More

డెల్టా ప్లస్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ ముప్పు

ముంబై: కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌ను మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ వేవ

Read More