దేశం
తమిళనాడులో సడలింపులతో ఈనెల 28 వరకు లాక్ డౌన్
చెన్నై: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో తమిళనాడులో సడలింపులతో లాక్ డౌన్ ఈనెల 28 వరకు పొడిగించింది. దేశమంతా అన్ లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంల
Read Moreపెట్రో మోత.. హైదరాబాద్ లో రూ.101 దాటిన పెట్రోల్
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల మోత మోగుతోంది. ఇవాళ కుడూ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 31 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీం
Read Moreవ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు బంపర్ ఆఫర్
చెన్నైలోని ఓ కటింగ్ షాప్ ఓనర్ బంపర్ ఆఫర్ పెట్టాడు. తన షాప్లో కటింగ్ చేయించుకుంటే సగం డబ్బులిస్తే చాలంటున్నాడు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు... ఎవరైత
Read Moreబీహార్లో 75 వేల మరణాలు లెక్కెయ్యలే
న్యూఢిల్లీ: బీహార్లో కరోనా మరణాలు దాస్తున్నారన్న ఆరోపణలు నిజం అయ్యేలా తాజా లెక్కలు ఉన్నాయి. ఈ యేడు మొదటి ఐదు నెలల్లోనే దాదాపు 75 వేల మంది
Read Moreకరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేమని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 4 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్రానికి సూచించింద
Read Moreఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే ప్రభుత్వ పథకాలు బంద్
జనాభా నియంత్రణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది అస్సాం ప్రభుత్వం. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే ప్రభుత్వ పథకాలు అందవని స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త పాపు
Read Moreఆరు నుంచి ఎనిమిది వారాల్లో థర్డ్ వేవ్ రావొచ్చు
ఎప్పటిలానే జనం మళ్లీ గుమికూడుతున్నరు: గులేరియా న్యూఢిల్లీ: కరోనా రూల్స్ పాటించ కపోతే, ఎక్కడపడితే అక్కడ జనం గుమికూడితే
Read Moreఎమర్జెన్సీ పేషెంట్లను ముందే గుర్తించే సరికొత్త సాఫ్ట్వేర్
ఎమర్జెన్సీ పేషెంట్లను ముందే గుర్తిస్తది సరికొత్త సాఫ్ట్వేర్&z
Read Moreజాగ్రత్తగా అన్లాక్..
గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని బట్టి సడలింపులు ఇవ్వాలె: కేంద్రం రాష్ట్రాలు, యూటీలకు సూచన ఆంక్షలు
Read Moreమిల్కాసింగ్ పేరుతో స్పోర్ట్స్ వర్శిటీలో ఓ శాఖ
కరోనా బారిన పడి చనిపోయిన భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ గౌరవార్థం.. పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రీడా దిగ్గజం పేరుతో పటియాలా
Read Moreయూపీ BJP ఉపాధ్యక్షుడిగా ప్రధాని సన్నిహితుడు ఎకెశర్మ
ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, మాజీ IAS
Read Moreధోనీ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
ఐసిసి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మాజీ కెప్టెన్ మహేంద్ర సిం
Read Moreమూడు లీటర్ల పెట్రోల్ ఫ్రీ.. యజమానిపై డీలర్లు సీరియస్
తిరువనంతపురం: దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దీంతో వాహనదారులకు చుక్కల
Read More












