దేశం
జాతీయ జెండాలతో రేపు దేశవ్యాప్తంగా రైతుల నిరసన ర్యాలీలు
దేశ వ్యాప్తంగా రేపు(ఆదివారం) అన్ని తాషీల్, బ్లాకు స్థాయిలో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. భారత 75 వ ఇండిపెండెన్స్ డే ను తాము
Read Moreసంచలన నిర్ణయం: అన్ని కులాల వారు అర్చకులు కావచ్చు
అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలహీన వర్గాలకి చెందిన 58 మందికి అవకాశం కల్పిస్తూ ఇవాళ(శనివారం-ఆగస
Read Moreఒలింపిక్స్ పతకాల విజేతలతో స్ఫూర్తిదాయక పాట
ఉప్పొంగే ఉత్సాహంతో ఆకాశాన్ని అందుకుందాం.. ఇదే మంచి అవకాశం.. ఇదే మంచి తరుణం.. ఆకాశానికి నిచ్చెన వేద్దాం.. చంద్రుడిని అందుకుందామంటూ ప్రోత్సహించే వి
Read Moreక్రేన్ బోల్తాపడి ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో క్రేన్ బోల్తా పడి ముగ్గురు చనిపోయారు. ఆగస్టు 15 కోసం గ్వాలియర్ లోని పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ పై జాతీయ జెండాను బిగించేందుకు
Read Moreఆపకుండా పోలీసు మీదకు దూసుకెళ్లిన కారు
పంజాబ్లోని పాటియాలాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆగస్టు 15 సందర్భంగా బద్రతా తనిఖీల్లో భాగంగా పోలీస్ సిబ్బంది కారు ఆపాడు. కారు ముంద
Read Moreఢిల్లీలో హై అలర్ట్..నలుగురు అరెస్ట్
ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్వాతంత్ర్య
Read Moreవిద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోరా..?
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం విద్యార్థుల ఆత్మహత్యల కట్టడి కోసం ఏం చేస్తున్నారో ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదే
Read Moreవిభజన బాధలను ఎన్నటికీ మర్చిపోలేము
దేశ విభజనతో కలిగిన బాధలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. లక్షలాది మంది మన సోదర సోదరీమణులు చెల్లాచెదురయ్యారని, మతిలేని ద్వేషం, హ
Read Moreగోవా దీవిలో నేవీని జెండా ఎగరేయొద్దంటారా?.. ఉక్కు పాదంతో అణచివేస్తాం
పణజీ: ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతోంది. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహ
Read Moreభారత్ – పాక్ విభజన స్మారక దినం ప్రకటించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ విభజన రోజులు భయంకరమైనవని ప్రధాని మోడీ అన్నారు. అఖండ భారత్.. ఇండియా, పాకిస్థాన్ గా విడిపోయిన నేపథ్యంలో దానికి స్మృతిగా విభజన గాయాల స్మా
Read Moreరాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్లాక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్లాక్ అయింది. వారం రోజుల క్రితం రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికా
Read Moreప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులపై నిషేధం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువ
Read Moreవారంలో అఫ్గానిస్తాన్ ను ఆక్రమిస్తామంటున్న తాలిబాన్లు
తాలిబాన్ల చెరలో కాందహార్ అఫ్గానిస్తాన్లో మూడింట రెండొంతుల భూభాగం వారి కంట్రోల్లోనే.. ఇంకో వారంలో దేశమంతా ఆక్రమిస్తామన్
Read More












