దేశం
నీరజ్ చోప్రాకు సన్మానం.. రూ.6 కోట్ల చెక్కు
టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను సన్మానించారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్. చండీగఢ్ లో ముఖ్యమంత్రిని కలిశారు నీరజ్ చోప్రా.
Read Moreసీఎంల పనితీరు: టాప్ 10 లో కేసీఆర్ కు దక్కని చోటు
దేశంలోని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి పనితీరుపై ఇండియా టుడే- కార్వీ ఇన్ సైట్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ టాప్ టెన్ లో
Read Moreపంజరంలో చిలుకలా సీబీఐ పరిస్థితి..మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు
సీబీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్ట్ మదురై బెంచ్. పంజరంలో చిలుక లాగా సీబీఐ పరిస్థితి ఉందన్నారు జస్టిస్ N కిరుబకరన్, జస్టిస్ పుగలేందీ. &nbs
Read Moreశశి థరూర్ కు ఊరట.. భార్య మృతి కేసులో క్లీన్ చిట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు ఊరట లభించింది. భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశిథ&zwnj
Read Moreతెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీకి ప్రమోషన్
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీకి ప్రమోషన్ వచ్చింది. ఆమెను సుప్రీంకోర్టు జస్టిస్ గా ఎలివేట్ చేసేందుకు చీఫ్ జస్టిస్ NV రమణ నేతృత్వంలోని సుప్ర
Read Moreఆఫ్గాన్లో చిక్కుకున్న భారతీయులను త్వరగా తీసుకురండి
ఆఫ్గనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోడీ. నిన్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావ
Read Moreఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రాకు అస్వస్థత
టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అతన్ని ఆస్పత్రికి తరలించారు
Read Moreకశ్మీర్లో బీజేపీ నేతను కాల్చి చంపిన టెర్రరిస్టులు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బీజేపీ నేత మరణించారు. మంగళవారం నాడు కుల్గాం జిల్లా బ్రజ్లూజగిర్ గ్రామంలో బీజేపీ నేతపై కాల్పులు
Read Moreశబరిమల ఆలయంలోకి 9 ఏళ్ల బాలికకు అనుమతి
శబరిమల దేవాలయానికి తండ్రితోపాటు వెళ్లడానికి పర్మిషన్ కోరుతూ 9 ఏళ్ల బాలిక కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఆ బ
Read Moreర్యాపిడ్ టెస్ట్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు
ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఎగుమతి విధానాలను సవ
Read Moreకాబూల్ నుంచి భారత్కు చేరుకున్న ఎంబసీ స్టాఫ్, ఐటీబీపీ జవాన్లు
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ సహా ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు సేఫ్గా భారత్ చేరుకున్నార
Read Moreరెండు ట్రక్కులు ఢీ..నలుగురు సజీవదహనం
రాజస్థాన్ లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజ్మీర్ జిల్లాలో రెండు ట్రక్కులు డీకొన్న ఘటనలో నలుగురు చనిపోయారు. ఆదర్శ్ నగర్ ఏరియాలో అర్థరాత్రి తర్వాత రె
Read Moreట్రిబ్యునల్స్ను ఉంచుతరా? తీసేస్తరా?
ట్రిబ్యునల్స్లో ఖాళీలు భర్తీ చేయాల్సిందే పదిరోజుల టైం ఇస్తున్నాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇదిగో చేస్తాం.. అదిగో చేస్తాం.. 
Read More












