దేశం
నీట్ విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో మాక్ టెస్టులు
నీట్-2021 ప్రవేశ పరీక్షను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇండియా(ఏఈఎస్ఎల్) ప్రకటించింది. ఈనెల 22, 29 మరియు సెప్
Read Moreతాలిబన్లతో భారత్ టచ్ లో ఉందా?.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దేశాన్ని తమ స్వాధీనం తెచ్చుకున్న
Read Moreగాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన స్వస్థలం బళ్లారి వెళ్లేందుకు ఆయనకు సుప్రీంకోర్టు అ
Read Moreరెండు డోసులేసుకున్నా 87 వేల మందికి కరోనా
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికీ కూడా వైరస్ సోకుతోంది. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 87 వేల మందికి కరోనా వచ్చినట్టు కేంద్ర ఆరో
Read Moreనీలకురింజి పూలు..12 ఏళ్లకోసారి పూయడం వీటి ప్రత్యేకత
కర్ణాటకలోని కూర్గ్ లో నీలకురింజి పూలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి అందాలకు, పర్యాటకానికి పెట్టింది పేరు కూర్గ్ జిల్లా. అక్కడి మండల్ పట్టి, కొటె బెట్
Read Moreవ్యాక్సిన్ తీసుకున్నా.. డెల్టా వేరియంట్ తో ముప్పు తప్పదు
చెన్నై: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న దేశాన్ని థర్డ్ వేవ్ ముప్పు భయపెడుతోంది. అయితే కొవిడ్ కేసుల తక్కువగా ఉండటంతో ఇప్పుడప్పుడే మూడో వేవ్ డేంజర్
Read Moreభారత్ తో ఎగుమతులు, దిగుమతులను నిలిపేసిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్థాన్ ను తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నారు. మాజీ ప్రభుత్వ అధికారులను వెతికి పట్టుకోవడానికి కా
Read Moreషీనా బోరా హత్య కేసు దర్యాప్తు పూర్తి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు పూర్తయినట్లు సీబీఐ తెలిపింది. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్టుకు సీబీఐ వివరాలు సమర్పిం
Read Moreతెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి 9మంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. న్యాయాధికారుల కోటాలో తెలంగాణ హైక
Read Moreనటుడు సూర్యకు మద్రాస్ హైకోర్టు షాక్...
సినీ నటుడు సూర్యకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్&
Read Moreపామాయిల్ సాగుకు కేంద్రం ప్రోత్సాహం
రూ.11వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన న్యూఢిల్లీ: వంటనూనె ధరల తగ్గిపుపై దృష్టి సారించిన కేంద్రం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించాల
Read MoreNDA లో మహిళలకూ అవకాశం కల్పించాలి
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ప్రవేశ పరీక్షలో మహిళలకు అవకాశం కల్పించకపోవడంపట్ల భారత సైన్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ విధాన నిర్ణయాల
Read Moreపెరిగిన వంట గ్యాస్ ధర
దేశంలో వంట గ్యాస్ ధర 25 రూపాయలు పెరిగింది. పెట్రోల్ డీజల్ ధరల పెరుగుదల ప్రభావంతో వంట గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. దేశంలో ఇప్పటికే కొన్ని నెలలుగా పలుసార్
Read More












