దేశం
మోసగాళ్లను వదలం
దేశాన్ని మోసం చేసేవారు, పేదలను దోచుకునేవారు ఎంత పవర్ ఫుల్ వ్యక్తులైనా, ప్రపంచంలో ఏ మూల నక్కినా వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Read Moreకశ్మీర్ లో ఉగ్రవాదం కొత్త రూపు సంతరించుకుంటోంది
చాలా ఏళ్లుగా కశ్మీర్ లో ఉగ్రవాదం ఉందని.. కానీ ఇప్పుడది కొత్త రూపు సంతరించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్. కొత్
Read Moreప్రపంచంలో అతిపెద్ద గేమింగ్ మార్కెట్లలో ఒకటి భారత్
ప్రపంచవ్యాప్తంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఫేస్బుక్… తన మొట్టమొదటి గేమింగ్ ఈవెంట్ FBGamingPressStart ను ఇండియాలో నిర్వహించింది.
Read Moreకరోనా నివారణ ఖర్చుల కోసమే పెట్రో ధరలు పెంపు
కరోనా నివారణ ఖర్చుల కోసమే పెట్రో ధరలు పెరిగాయన్నారు కర్ణాటక బీజేపీ మంత్రి ఉమేష్ విశ్వనాథ్. కరోనాను నివారించాలంటే ప్రభుత్వాలకు డబ్బు కావాలన
Read Moreగంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ యాత్ర ప్రారంభం
ఉత్తరాఖండ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు &n
Read Moreయువకుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
నియోజకవర్గానికి ఏం చేశావని అడిగిన వ్యక్తిని కొట్టిన ఎమ్మెల్యే చండీగఢ్: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం సాధారణమే. ఓటు వేసి గెలింపించుకున్న నాయకులను
Read Moreఖుషినగర్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోడీ
ఉత్తరప్రదేశ్ ఖుషినగర్ లో ఎయిర్ పోర్టు ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. శ్రీలంక నుంచి వచ్చిన విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఖుషినగర్ అభివృద్ధ
Read Moreప్రియాంకను అడ్డుకున్నపోలీసులు..ఆమెతో సెల్ఫీలు
ఆగ్రాలో పోలీస్ కస్టడీలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకగాంధీని అడ్డుకున్నారు పోలీసులు. ఆగ్రా హైవేపై వెళ్తున్న ఆమె కాన
Read Moreకార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ
షోపియాన్: కశ్మీర్లో కార్మికుల్ని చంపిన టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పోలీసులతో కలసి భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్
Read Moreఅదుర్స్ అనిపించిన రాజ్ పుత్ మహిళల కత్తిసాము
గుజరాత్లో రాజ్ పుత్లు నిర్వహించే తల్వార్ రాస్ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ ఉత్సవాలలో రాజ్ పుత్ మహిళల కత్తిసాము అదుర్స
Read Moreఆర్యన్ ఖాన్కు మరోసారి నిరాశ..
డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ కు ముంబై స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఈ కేసులో ఆర్యన్ తో పాటు అరెస్టయిన అర్బాజ్ మర్చంట్
Read Moreడ్రగ్స్ తీసుకునేవాళ్లు గోవాకు రావొద్దు
పనాజీ: డ్రగ్స్ తీసుకునే వాళ్లు గోవాకు రావొద్దని ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి మనోహర్ అజ్గోంకర్ అన్నారు. ముంబై డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద
Read Moreలఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఘటన కేసు సుప్రీంకోర్టులో నేడు విచారణకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబం
Read More












