దేశం

దేశంలో 2 మెగా మొబైల్‌‌ హాస్పిటళ్లు

ఢిల్లీ, చెన్నైల్లో ఒక్కోటి ఏర్పాటు  మన్ సుఖ్ మాండవీయ వెల్లడి న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితిలో హుటాహుటిన వచ్చి ఆదుకునేందుకు వీలుగా అ

Read More

కెప్టెన్ నా సోల్‌మేట్.. మేం ప్రేమికులం కాదు

ఇస్లామాబాద్: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్‌ ఓ పాక్ జర్నలిస్టును ప్రేమించాడని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. అరూసా ఆలం అనే ఆ జర్నలిస్టుతో కెప్

Read More

పటాకుల షాప్​లో పేలుడు.. ఐదుగురి మృతి

కల్లాకురిచి: తమిళనాడులోని కల్లాకురిచి జిల్లా  శంకరాపురంలో పటాకుల హోల్​సేల్​ దుకాణంలో ఘోర ప్రమాదం జరిగింది. దుకాణంలో నిల్వ చేసిన పటాకులకు మంగళవారం

Read More

ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ రేపటికి వాయిదా

ముంబై:  క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం ఎటూ తేలలేదు. వాదనలు ముగియకపోవడంతో.. రేపు(బుధవారం) మధ్యాహ్నం రెండున్నర

Read More

టీ20లో పాక్ గెలుపుపై కశ్మీర్ మెడికల్ స్టూడెంట్స్ సంబురాలు

శ్రీనగర్: టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై పాక్ విజయం సాధించడంతో జమ్ము కశ్మీర్ మెడికల్ స్టూడెంట్స్ సంబురాలు చేసుకోవడంపై య

Read More

సబ్ మెరైన్ల సమాచారం లీక్

గూఢచర్యం ఆరోపణలపై ఒక కమాండర్ ర్యాంక్ నేవీ ఆఫీసర్ సహా మరో ఇద్దరు రిటైర్డ్ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. సర్వీస

Read More

కొవిడ్ కొత్త వేరియంట్‌పై ఐసీఎంఆర్‌ స్టడీ

కరోనాలో కొత్త వేరియంట్  కలకలం రేపుతోంది. యూకేలో గుర్తించిన కొత్త వేరియంట్ AY.4.2 ప్రపంచ దేశాలను భయపెడుతోంది. కరోనా వైరస్ జన్యువుల్లో జరిగిన మార్ప

Read More

పిల్లల్ని టూవీలర్‌పై తీసుకెళ్తున్నారా?.. కేంద్రం కొత్త నిబంధనలివే..

న్యూఢిల్లీ: టూ వీలర్‌ లో వెనుక సీట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకుని వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. నాలుగేళ్లల

Read More

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించా

Read More

కాంగ్రెస్ నేతల మధ్య  సహకారం కొరవడింది

కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత్రి సోనియా గాంధీ వార్నింగ్ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో నేతలు గొడవ

Read More

లఖింపూర్ కేసు.. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వండి

ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరి ఘటనపై విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా 68 మంది సాక్షుల్లో 30 మంది స్టేట్ మెంట్ రికార్డు

Read More

ఆర్యన్ కేసును వాదించనున్న అడ్వకేట్ రోహిత్గీ గురించి తెలుసా? 

​​​​​ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం ముంబై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. జస్టిస్&zwn

Read More

పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నోళ్లు దేశ ద్రోహులు

హర్యానా మంత్రి అనీల్ విజ్ కామెంట్స్ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించడంపై మన దేశంలో సంబురాలు జరుపుకున్న వాళ్లు ఇండి

Read More