దేశం
తమిళనాడులో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు
వాతావరణశాఖ తాజా ప్రకటన చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. కుండపోత వర్షాలతో వణికిపోతున్న తమిళనాడ
Read Moreకేజీ టమాటాకు.. కిలో బిర్యానీ ఫ్రీ
బిర్యానీ అంటే చాలు భోజన ప్రియుల నోట్లో నీళ్లూరుతాయి. ఏ టైం అయినా సరే వేడి వేడి బిర్యానీ రెడీగా ఉందంటే.. లొట్టలేసుకుంటూ తింటారు. అలాంటిది బిర్యానీ ఫ్రీ
Read Moreకాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారో చెప్పాలె
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయుకాలుష్యంపై విచారణను నవంబర్ 29కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరో రెండు, మూడు రోజుల పాటు పొల్యూషన్ కంట్రోల
Read Moreమాజీ క్రికెటర్ కు ఐసిస్ బెదిరింపులు
న్యూఢిల్లీ: ఐసిస్ టెర్రర్ గ్రూప్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పోలీసులను ఆశ్రయించాడు. తనతోపాటు తన
Read Moreనోయిడా ఎయిర్ పోర్టుకు రేపు శంకుస్థాపన
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధానగర్లోని జెవార్లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయ నున్నారు. ఇది
Read Moreటీకా వేస్కోకుంటే ఆటో సీజ్, ఫైన్.. ఎక్కడంటే?
డ్రైవర్లకు ఔరంగాబాద్ కలెక్టర్ వార్నింగ్ ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు కలెక్టర్ మరిన్ని చర్యల
Read Moreకాంట్రాక్టు బేస్ టీచర్లకు కేజ్రీవాల్ హామీ
టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేస్తం పంజాబ్లో ఢిల్లీ స
Read Moreక్రిప్టో కరెన్సీలపై బ్యాన్?
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను బ్యాన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. అందుకోసం ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్య
Read Moreఅన్ని సర్కార్ ఆఫీసుల్లో కరెంటు బండ్లే
ఈవీలకు మారాలని సీఎంలకు లెటర్లు రాసిన కేంద్రం న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)ను ఎంకరేజ్&
Read Moreరేపు ప్రధాని మోడీతో మమత భేటీ
ఢిల్లీ: రేపు (బుధవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జ్యూరిస్ డిక్షన్ పెం
Read Moreమరో వివాదంలో కంగనా.. ముంబైలో కేసు నమోదు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో వివాదంలో ఇరుక్కున్నారు ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎఫ్ఐఆర్
Read Moreరాష్ట్రాలకు 131 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 వేల 579 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ &nbs
Read Moreభారత్ గౌరవ్ రైళ్లు: 180 టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్లు
దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రాంతాలను కలుపుతూ 180 టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్స్ను ప్రారంభించబోతున్నట్లు భారత రైల్వే శాఖ ప్రకటించి
Read More












