దేశం
తరగతి గదిలోకి వచ్చి విద్యార్థిపై దాడి చేసిన పులి
చిరుతపులి కాలేజీ తరగతి గదిలోకి వచ్చి ..ఓ విద్యార్థిపై దాడి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్ జిల్లాలో ఇవాళ( బుధవారం) జరిగింది.
Read Moreదేశంలో నియంతృత్వం కొనసాగుతుంది
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రస్తుతం మనుగడలో లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వం కొనసాగుతుందని విమర్శించారు.
Read Moreమాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పై అభ్యంతరకర పోస్ట్
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పై ఉత్తరప్రదేశ్ లో FIR నమోదైంది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పై అభ్యంత&zw
Read Moreఫ్లైట్ జర్నీకి నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన మహా సర్కార్
ముంబై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. మిగిలిన వేరియంట్ ల కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. భారత్ క
Read Moreవ్యాక్సిన్ తీసుకోని వారు కరోనా ఫ్రీ ట్రీట్మెంట్ కు అనర్హులు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ఆందోళనలు నెలకొనడంతో కేరళ ప్రభుత్వం అలర్టైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయా
Read Moreచనిపోయిన రైతుల డేటా లేదనడం అవమానించడమే
రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు సాయమందించలేమన్న వ్యవసాయ మంత్రి తోమర్ వ్యాఖ్యలను రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా ఖండించారు. తోమ
Read Moreచనిపోయిన రైతుల సమాచారమే లేదు.. సహాయం ఎలా?
న్యూఢిల్లీ: రైతు ఉద్యమంలో చనిపోయినవారికి సాయం అందించే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. బుధవారం ఈ మేరకు పార
Read Moreపార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం
పార్లమెంట్ లో శీతాకాల సమావేశలు కొనసాగుతున్న విషయం తెలిసింది. గత మూడు రోజులుగా పార్లమెంట్ లో సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో బుధవారం పార్లమె
Read Moreమళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు
న్యూఢిల్లీ: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) కమర్షియల్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.100 పెరిగింది. గత నెల 1న
Read Moreపార్లమెంట్ వద్ద సస్పెన్షన్ ఎంపీల ఆందోళన
పార్లమెంట్ విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ కు గురైన రాజ్యసభ ఎంపీలు నిరసకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయిం
Read Moreరాజ్యసభలో రగడ.. వెంకయ్య నాయుడు సీరియస్
రాజ్యసభ విపక్షాల ఆందోళనతో అట్టుడికింది. 12 మంది విపక్ష ఎంపీలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్
Read Moreదివ్యాంగులైన సైనికుల కోసం ఆత్మనిర్భర్ రన్
ఫండ్ క్యాంపెయినింగ్ చేస్తున్న రిటైర్డ్ సోల్జర్ కుమార్ అజ్వానీ (61) మనసులో బలమైన సంకల్పం ఉంటే... శరీరం సహకరిస్తుందని నిరూపించాడు 61 ఏండ్ల
Read Moreసస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్ష ఎంపీల ధర్నా
పార్లెమంట్ వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఇండియా అంటూ ప
Read More












