దేశం

తరగతి గదిలోకి వచ్చి విద్యార్థిపై దాడి చేసిన పులి 

చిరుతపులి కాలేజీ తరగతి గదిలోకి వచ్చి ..ఓ విద్యార్థిపై దాడి చేసింది.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ జిల్లాలో ఇవాళ( బుధవారం) జరిగింది.

Read More

దేశంలో నియంతృత్వం కొనసాగుతుంది

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రస్తుతం మనుగడలో లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వం కొనసాగుతుందని విమర్శించారు.

Read More

మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ పై అభ్యంత‌ర‌క‌ర పోస్ట్ 

ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో FIR నమోదైంది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ పై అభ్యంత&zw

Read More

ఫ్లైట్ జర్నీకి నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన మహా సర్కార్

ముంబై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. మిగిలిన వేరియంట్ ల కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. భారత్ క

Read More

వ్యాక్సిన్‌ తీసుకోని వారు కరోనా ఫ్రీ ట్రీట్మెంట్ కు అనర్హులు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ఆందోళనలు నెలకొనడంతో కేరళ ప్రభుత్వం  అలర్టైంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయా

Read More

చనిపోయిన రైతుల డేటా లేదనడం అవమానించడమే

రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు సాయమందించలేమన్న వ్యవసాయ మంత్రి తోమర్ వ్యాఖ్యలను రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే తీవ్రంగా ఖండించారు. తోమ

Read More

చనిపోయిన రైతుల సమాచారమే లేదు.. సహాయం ఎలా?

న్యూఢిల్లీ: రైతు ఉద్యమంలో చనిపోయినవారికి సాయం అందించే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. బుధవారం ఈ మేరకు పార

Read More

పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం

పార్లమెంట్ లో శీతాకాల సమావేశలు కొనసాగుతున్న విషయం తెలిసింది. గత మూడు రోజులుగా పార్లమెంట్ లో సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో బుధవారం పార్లమె

Read More

మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు 

న్యూఢిల్లీ: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) కమర్షియల్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.100 పెరిగింది. గత నెల 1న

Read More

పార్లమెంట్ వద్ద సస్పెన్షన్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ కు గురైన రాజ్యసభ ఎంపీలు నిరసకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయిం

Read More

రాజ్యసభలో రగడ.. వెంకయ్య నాయుడు సీరియస్

రాజ్యసభ విపక్షాల ఆందోళనతో అట్టుడికింది. 12 మంది విపక్ష ఎంపీలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్

Read More

దివ్యాంగులైన సైనికుల కోసం ఆత్మనిర్భర్​ రన్​

ఫండ్ క్యాంపెయినింగ్ చేస్తున్న రిటైర్డ్ సోల్జర్ కుమార్ అజ్వానీ (61) మనసులో బలమైన సంకల్పం ఉంటే... శరీరం సహకరిస్తుందని నిరూపించాడు  61 ఏండ్ల

Read More

సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్ష ఎంపీల ధర్నా

పార్లెమంట్ వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఇండియా అంటూ ప

Read More