దేశం
పెట్రోల్ను దాటేసిన టమాటా.. కిలో రూ.140
దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏం కొనాలన్నా.. కేజీ 60 రూపాయల పైనే పలుకుతోంది. టమాటా అయితే పెట్రోల్కు మించి స్పీడ్&
Read Moreరామాయణ రైళ్లలో మారిన సిబ్బంది కాషాయ డ్రెస్ కోడ్
రామాయణ సర్క్యూట్ ప్రత్యేక రైలులో పనిచేస్తున్న వెయిటర్ల దుస్తులపై ఉజ్జయిని సాధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వెయిటర్లు కుంకు
Read Moreకశ్మీర్ కానిస్టేబుల్ అబ్దుల్కు కీర్తి చక్ర.. అవార్డు అందుకున్న భార్య
దేశ రక్షణలో తన ప్రాణాలను త్యాగం చేసిన జమ్ము కశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్ కలాస్కు భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది.
Read Moreతృణమూల్ కాంగ్రెస్ లోకి జేడీయూ మాజీ నేత
JDU మాజీ నేత పవన్ వర్మ తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. పవన్ వర్మను పార్టీలోకి ఆహ్వానించారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మాజీ IFS అధికారి అయిన పవన్ వ
Read Moreహైదరాబాద్ వస్తున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రేపు (బుధవారం) తన కుమారుడు రైహాన్ సహా హైదరాబాదు వస్తున్నారు. రైహాన్ కంటి గాయానికి హైదరాబాదులోన
Read Moreసమస్యలు పరిష్కరిస్తే రైతులు సంతోషంగా ఇంటికెళ్తారు
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇతర సమస్యలను కూడా వేగంగా పరిష్కరించాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమా
Read Moreస్కూల్ బస్సు మిస్ అయిందని ఉరేసుకున్న స్టూడెంట్
స్కూల్ బస్సు మిస్ కావడంతో సమయానికి క్లాసుకు హాజరు కాలేనన్న భయంతో ఓ తొమ్మిదో తరగతి స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి వెనుక ఉన్న మామిడి చెట్టుకు
Read Moreకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆప్లో చేరేందుకు రెడీ..కానీ ఆ చెత్త మాకొద్దు
పంజాబ్ లో అనేక మంది కాంగ్రెస్ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు ఆ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్. అయితే ఆ చెత్తంతా తమకు వద్ద
Read Moreఒకే బడిలో 11 మంది పిల్లలకు కరోనా.. స్కూల్ మూత
రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ లోని ఓ స్కూల్ లో 11 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న పిల్లలకు టెస్టుల
Read Moreభారీ వర్షాలకు కుప్పకూలిన నాలుగంతస్తుల బిల్డింగ్
తమిళనాడును భారీ వర్షాలు ఇంకా వదలడం లేదు. ఈ నెల మొదటి నుంచి వాయుగుండాలు, తుఫాన్లతో ఆ రాష్ట్రాన్ని ముసురు కమ్మేసింది. మధ్యలో ఒకటి రెండ్రోజులు గ్యాప్ ఇచ్
Read Moreఢిల్లీలో 24 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు పొల్యూషన్ తగ్గుతూ వస్తోంది. దీంతో మూత పడిన స్కూళ్లు, కన్ స్ట్రక్షన్ పనులు 24వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించకోవచ్చని ఢిల
Read Moreటీఎంసీలో చేరనున్న టీమిండియా మాజీ క్రికెటర్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత దూకుడు పెంచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పార్టీ బలో
Read Moreఆటోవాలా ఇంటికి సీఎం.. నేలపై కూర్చొని భోజనం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి తన సింపుల్ సిటీ చాటుకున్నారు. తాను ఎంతో సామాన్య వ్యక్తినని.. నలుగురిలో కలిసిపోయే సీఎంనని నిరూపించుకున్నారు. ఓ ఆటోవాలా ఆ
Read More



-leader-Pavan-Varma-joins-Trinamool-Congress-in-New-Delhi_j2SbqY7LyW_370x208.jpg)








