దేశం
ఎయిర్ పోర్టులో భారీగా ఐఫోన్లు స్వాధీనం
ముంబై ఎయిర్ పోర్టులో భారీగా ఖరీదైన ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎయిర్ పోర్టులో పార్సిల్స్ ను తనిఖీలు చేసిన డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహ
Read Moreకేరళలో కరోనా కలకలం.. వాక్సిన్ వేయించుకోని టీచర్లు
దేశవ్యాప్తంగా ఉద్యమంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ కేరళలో మాత్రం బ్రేకులు పడ్తున్నాయి. మరో పక్క కేసులు పెరుగుతున్నా కొందరు వేర్వేరు కారణాలతో వ్యాక్
Read Moreఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
ఢిల్లీలో స్కూల్స్ కాలేజీలు పున: ప్రారంభం అయ్యాయి. దేశ రాజధానిలో గాలి కాలుష్యం కారణంగా గత కొద్ది రోజులుగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే ఇప్పుడు ఎయిర్
Read Moreఒమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్.. లక్నో ఎయిర్ పోర్టులో ముందస్తు చర్యలు
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో లక్నో ఎయిర్ పోర్టులో ముందస్తు చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులు కంపల్సరీ చేయి
Read Moreనెగెటివ్ వచ్చినా హోం క్వారంటైన్
న్యూఢిల్లీ: దేశంలోకి వచ్చేటోళ్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ పెట్టింది. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్ స్పీడ్ గా ఇతర దేశాలకు వ్యాప
Read Moreఈ పార్లమెంట్ సెషన్లోనే మద్దతు ధరపై చట్టం చేయాలి
కేంద్ర ప్రభుత్వానికి మరోసారి అల్టిమేటం ఇచ్చారు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్. ఈ పార్లమెంట్ సెషన్ లోనే మద్దతు ధరపై చట్టం చేయాలని
Read Moreఅధికారంలో ఉండాలనే యావ ఎప్పుడూ లేదు
తనకు ఇప్పుడు గానీ, భవిష్యత్ లోగానీ అధికారంలో ఉండాలనే యావ లేదన్నారు ప్రధాని మోడీ. తాను దేశానికి ప్రధాన సేవకుడినని చెప్పారు. 83వ ఎడిషన్ మన్ కీ బాత్ లో ప
Read Moreప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కరోనా కొత్త వేరియంట్ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త వే
Read Moreఒమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రకం కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్
Read Moreపార్లమెంట్లో 37 బిల్లులు పెట్టాలని కేంద్రం ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వం సభలో 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని తెలిపారు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు. గతంలో మాదిరిగా బిల్లులు పెట్
Read Moreకరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలివ్వాలి
కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. అలాగే.. వ్యవ
Read Moreఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గడంతో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో కొవిడ్ కొత్త వేరియంట్ అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వె
Read Moreతమిళనాడును వణికిస్తున్న వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తమిళనాడును వణికిస్తోంది. చెన్నైతో పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామేశ్వరం తడిసి ముద్దయింది. రోడ్లప
Read More












