దేశం
రోడ్లపై గుంతలు పూడ్చాలని.. పూజలు
బెంగళూరు: రోడ్ల గుంతలు అనేది ఇప్పుడు జనాలకు సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా అధికారులు మాత్రం రోడ్లను బాగు చేయడంపై దృష్టి
Read Moreసోనియాకు కంగన రిక్వెస్ట్
ముంబై: రైతుల నిరసనలపై కామెంట్లు చేసినందుకు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ కులమతాలను గానీ, వర
Read Moreఒమిక్రాన్ భయం.. ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయంతో చాలా దేశాలు ట్రావెల్ ఆంక్షలు పెడుతున్నయ్. ఇంటర్నేష నల్ ఫ్లైట్లను తమ దేశంలోకి రానివ్వట్లేదు. మిగిలిన దేశ
Read Moreఒమిక్రాన్ ఎఫెక్ట్: పుణెలో డిసెంబర్ 15 వరకు స్కూళ్లు బంద్
కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకునేలోపే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పుట్టుకొచ్చింది. ఈ మహమ్మారి కారణంగా అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఒమిక్ర
Read Moreపూజారుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన ఉత్తరాఖండ్
అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద చార్ ధామ్ దేవస్థానం బోర్డు బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం ప
Read Moreనేను మంత్రి కావడం కేసీఆర్ కు ఇష్టం లేదేమో
సీఎం అనాగరిక భాష మాట్లాడటం సిగ్గు చేటన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను చెప్పిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. అమరవీరుల స్థూపం దగ
Read Moreట్విట్టర్ కొత్త సీఈవోపై వైరల్ అవుతోన్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
ట్విట్టర్ కు కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులవడంపై దేశవిదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అభినందనలు వెల్
Read Moreరాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి పెరిగింది
తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు చెరువుల్లో పూడిక తీయలేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. కరెంటు ఉన్నా.. నీళ్లు లేక, నీళ్లుంటే కరెంటు లేక పంటలు ఎండిపోయే
Read Moreప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధం
కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. 60 రోజులుగా రైతులు ధాన్యం సేకరించాలని కోరుత
Read Moreనేవీ కొత్త చీఫ్గా ఆర్. హరి కుమార్
న్యూఢిల్లీ: నేవీ కొత్త చీఫ్గా ఆర్. హరి కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో బాధ్యతలు తీసుకున్న
Read Moreకొత్త వేరియంట్ వస్తోంది.. అదనపు డోసు ఎవరికి, ఎప్పుడివ్వాలి?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో.. బూస్టర్ డోసులు, చిన్నారులకు టీకా విషయంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింద
Read Moreఎంపీల సస్పెన్షన్ రగడ.. రాజ్యసభ రేపటికి వాయిదా
విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ వ్యవహారంతో సమావేశాలు హాట్ టాపిక్ గా మారాయ
Read Moreసారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం
న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ
Read More












