దేశం

ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా అభ్యర్థులే ఎక్కువ

అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు ఎన్నికల్లో పోటీచేయడంలోనూ రికార్డు సృష్టించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీచేసే మహిళా అభ్యర్థుల సంఖ్య భారీగా పెరి

Read More

ఇయ్యాల్టి నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీజీ కౌన్సెలింగ్‌‌‌‌‌&zw

Read More

టమాట ధరలు తగ్గించేందుకు కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ, వెలుగు: టమాట రేటు భారీగా పెరిగిపోవడంతో కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను కంట్రోల్ చేసేందుకు రాష్ట్రాలకు ఫండ్స్ ఇచ్చింది. ప్రైస్ స్టెబిలైజేష

Read More

వందల క్వింటాళ్ల బియ్యం ఎలుకలు, పందికొక్కులు బుక్కినయంట

మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్​స్కూళ్లలో పిల్లలకు వండి పెట్టాల్సిన మిడ్​ డే మీల్స్​రైస్​ను ఎలుకలు, పందికొక్కులు బుక్కినయట! అదీ పది, ఇరవై క్వింటాళ్లు కా

Read More

పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్

పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు బెల్జియం, హాంకాంగ్​, ఇజ్రాయెల్​లో నమోదు.. సౌతాఫ్రికాపై ట్రావెల్​ బ్యాన్​ బ్రిటన్​, జర్మనీ,

Read More

రైతుల అన్ని డిమాండ్లకు మేం మద్దతిస్తున్నాం

రైతుల డిమాండ్లు అన్నింటికి తాము మద్దతిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ ఈ సమావేశాల్ల

Read More

కొన్ని విషయాలు సీక్రెట్‌గా ఉంచాలన్న కేంద్ర మంత్రి రాణే

మహారాష్ట్రలో త్వరలోనే మార్పు చూడబోతున్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అన్నారు. ఈ మార్పు మార్చి కల్లా చూస్తారని, ఉన్న గవర్నమెంట్‌ కూలడమో, కొత్త గ

Read More

డిసెంబర్ 15 నుంచి విదేశాలకు ఫ్లైట్స్..14 దేశాలకు నో

కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబ

Read More

తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు

బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, పుదుక్కోట

Read More

ఉదంపూర్- దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో మంటలు..

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఉదంపూర్- దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌ బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. రెండు బోగీలు పూర్తిగా దగ్ధం అయిపోయాయి.

Read More

కొబ్బరి బోండాల్లో IED బాంబులు దాచిన ఉగ్రవాదులు

మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో  IED బాంబులను పట్టుకున్నారు పోలీసులు. పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేశారు. ఆర్మీపై దాడి చేసేందుకు IED

Read More

పోస్టాఫీస్ కొత్త స్కీం

పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడి కూడా వ

Read More

రాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దు

న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్

Read More