దేశం

విచారణకు హాజరుకావాలని కంగనాకు ముంబై కోర్టు ఆదేశం

డిసెంబర్ 22న మొంబై పోలీసుల ఎదుట హాజరుకావాలని నటి కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టు సూచించింది.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కంగనాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్ద

Read More

స్మార్ట్‌ మిస్సైల్‌ పరీక్షలు సక్సెస్‌

ఒడిశాలోని బాలాసోర్ తీరంలో సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పెడో (స్మార్ట్‌)ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ సిస్టమ్‌ను ఇ

Read More

కార్మికులతో కలిసి ప్రధాని మోడీ భోజనం

వారణాసిలో చేపట్టిన కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పనులు చేసిన నిర్మాణ కార్మికులకు పత్యేక గౌరవం దక్కింది. వారిని సేవలకు గౌరవంగా ప్రధాని నరేంద్ర మోడీ పూ

Read More

సీక్రెట్ రూమ్‌లో 17 మంది బార్‌‌ డ్యాన్సర్లు

ముంబై : ముంబైలోని అంధేరీ ప్రాంతం. అక్కడి ఓ బార్ లో మహిళా డ్యాన్సర్లతో నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాని ఆధారంగా బార్ లో పోలీసుల

Read More

సీబీఎస్‌ఈ ఇంగ్లిష్ పరీక్ష ప్యాసేజ్‌ను తప్పుబట్టిన సోనియా

సీబీఎస్‌ఈ టెన్త్‌ క్లాస్‌ పరీక్షలో ఇచ్చిన ఓ ప్రశ్న వివాదానికి దారి తీసింది. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ప్యాసేజీలో మహిళలను కించపరిచేలా ఉండడం

Read More

బీసీలను కులాల వారిగా లెక్క తేల్చాలి

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. BCలలో కుల గణాలు లెక్కించడంతో బీసీ విద్యార్ధులు ఉ

Read More

కారిడార్ నిర్మాణంలో శ్రామికుల కష్టం వెలకట్టలేనిది

తనకు వారణాసి ప్రజలపై ఎక్కువ నమ్మకమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాశీ కొత్త కారిడార్ ను  ప్రారంభించిన మోడి.. కాశీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు

Read More

మోడీ వెళ్లే దారంతా గులాబీ పూలే

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ఆయన ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా క

Read More

హెలికాప్టర్ క్రాష్ : ఫోరెన్సిక్ ల్యాబ్ కు ప్రత్యక్ష సాక్షి ఫోన్

కూనూర్ : తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. తొలి సీడీఎస్ బిపిన్ రావత్ సహా మరో 13మ

Read More

గంగా నదిలో మోడీ ప్రత్యేక పూజలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వారణాసిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోడీ. ఆ తర్వాత పవిత్ర గంగా నదిలో ఆయన ప్రత్యే

Read More

ఆర్మీ జవాన్​ మిస్సింగ్

సిద్దిపేట, వెలుగు: దేశం కోసం పనిచేయాలన్న తపన అతన్ని  ఆర్మీలో జాయినయ్యేలా చేసింది.. ఎన్నో కష్టాలకోర్చి  అనుకున్న లక్ష్యాన్ని సాధించినా అనుకోన

Read More

రాజ్యసభలో విపక్షాల ఆందోళన

రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. సభ ఆరంభం నుంచే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఇష్యూపై ఆందోళనకు దిగారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశం ప

Read More

పింప్రీలో ఒమిక్రాన్ ఎలా బయటపడిందంటే?

పూనే : దేశంలో ఒమిక్రాన్ కేసులు 38కి చేరాయి. వీటిలో అత్యధికంగా 18 మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. తాజాగా పింప్రీ చించ్వాడ్ లో ఓ కుటుంబానికి కోవిడ్ కొత్త వేర

Read More