దేశం
జీఎస్టీ మొదలైనప్పటి నుంచి జనవరిలోనే అత్యదిక ఆదాయం
జీఎస్టీతో ‘‘ఒకే దేశం ఒకే పన్ను’’ అన్న కల నెరవేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీలో ఇప్పటివరకు కొన్
Read Moreతెలుగు రాష్ట్రాలకు శుభవార్త
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని నదుల అనుసంధానంపై ప్రణాళిక రూపొం
Read Moreఐటీ రిటర్న్స్లో అప్డేట్కు రెండేళ్ల సమయం
ఐటీ రిటర్న్ల దాఖలులో నవీకరణ చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే ఐటీ రిటర్న్స్ దాఖలులో ఏవైనా పొరబాట్లు జరిగితే
Read Moreక్రిప్టో కరెన్సీలపై పన్నురాయితీ లేదు
వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీలు, ఆస్తులపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్
Read Moreఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు
మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు పన్ను భారం లేదు కరోనా కష్టాలతో కుదేలైన మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల వారికి బడ్జెట్లో పన్నుల భారం నుండి ఉపశమనం లభించింద
Read Moreపేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం
పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2022–23 సంవత్సరంలో గ్రామీణ
Read Moreరాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నిధి
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు పెద్ద ఊరట. రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధిని ప్రకటించారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.
Read Moreడిజిటల్ రూపీ తీసుకురానున్న ఆర్బీఐ
దేశంలో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్చెయిన్, ఇతర్ టెక్నాలజీల సాయంతో ఈ డిజిటల్ రూప
Read Moreదేశంలో సౌర విద్యుత్ ఉపకరణాల తయారీకి ప్రాధాన్యత
దేశంలో విద్యుత్ ఉపకరణాల తయారీకి ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ లో సోలార్ ప్లేట్ల తయారీకి రూ. 19,500 కోట్లు కేటాయించారు. దేశీయంగా సౌర విద్యుత్ ప్ల
Read Moreబడ్జెట్లో విద్యుత్ రంగం కోసం నిధులు
కేంద్ర బడ్జెట్ లో విద్యుత్ రంగం కోసం నిధులు కేటాయించారు. విద్యుత్ రంగ సంస్కరణల కోసం ప్రత్యేక ప్రణాళిక, నిధులు కేటాయించారు. విద్య
Read Moreవిద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్
కరోనా నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పేద విద్యార్థుల కోసం ప్రధాని ఈ-విద్యా కార్యక్రమం కింద మరిన్ని టీవీ చానెళ్లు ప్రవేశపెడుతున్నట్
Read Moreఈ ఏడాది దేశంలో 5జీ సేవలు షురూ
దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022–23లో ప్రైవటే సంస్థల ద్వారా 5జీ స
Read Moreవచ్చే మూడేళ్లలో వందే భారత్ రైళ్లు
రైల్వేలను తీర్చిదిద్దుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వచ్చే మూడేళ్లలో మరో 400 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
Read More












