దేశం

సాధ్వి ప్రగ్యాకు కరోనా పాజిటివ్

లోక్ సభ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు చేసిన వైద్య పరీక్షల్లో  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బీజేపీ

Read More

ఆకలైతాంది బామ్మ..!

ఐదు రూపాయలకే ప్లేటు ఇడ్లీ, దోశ సోషల్ మీడియాలో బెంగళూరు బామ్మ వీడియో వైరల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ బామ్మ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో

Read More

నకిలీ సమాజ్వాద్ వర్సెస్ గరీబ్ కా సర్కార్ 

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల హడావుడితో దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ వాతావరణ వేడెక్కింది. దేశ ముఖచిత్రమైన యూపీలో గెల

Read More

చాలా మంది ఇండియన్లు  మహిళలను మనుషులుగా చూడట్లే

ఢిల్లీలో 20 ఏళ్ల యువతిపై మూకదాడి జరగడంపై  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సమాజం సిగ్గుపడే ఘటన అని అన్నారు. అత్యాచార బ

Read More

జీడీపీ వృద్ధి రేటు 9.2శాతం ఉండొచ్చన్న ఆర్థిక సర్వే

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి 2021 -

Read More

ఒమిక్రాన్ కంటే ‘ఓ మిత్రో’ ప్రమాదకరం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాల్లో ఓ పదాన్ని తరచూ వాడుతుంటారు. ఆయన పాపులర్ స్పీచ్ లను గమనిస్తే.. మిత్రో (మిత్రులారా) అనే పదం బాగా వినిప

Read More

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ

సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభ, లోక్ సభ ఎంపీలంతా సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర స

Read More

బంగ్లాదేశ్ లో ఇక క్యారంటైన్ 10 రోజులు

కరోనా వైరస్ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (DGHS) దేశంలో ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేట

Read More

నీట్లో రెండు సార్లు ర్యాంకు.. డబ్బుల్లేక వ్యవసాయం

ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ప్రతిభ ఉండి.. మెరుగైన ర్యాంకులు సాధించినప్పటికీ..  డబ్బుల్లేక పై చదువుల్

Read More

పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?

పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరు? ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, లేదా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూనా ? వీరిద్దరిలో అధిష్టానం

Read More

సభలో బహిరంగ చర్చలకు సిద్ధం

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ బడ్జెట్ సెషన్స్ చాలా ముఖ్యమన

Read More

ప్రభుత్వం 80 శాతం రైతులకు ప్రాధాన్యత

పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  తెలంగాణ ఆలయ ప్రస్తావన తెచ్చారు. రామప్ప ఆలయం గురించి మాట్లాడారు. యునెస్క

Read More

మహిళా ఓటర్లపై ప్రియాంక ఫోకస్

యూపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. డోర్ టు డోర్ ప్రచారంతో ఆయా పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుు తమ శాయశక్తులా

Read More