దేశం

అఫ్గాన్ లో ఆకలి కేకలు.. అవయవాలు అమ్ముకుంటున్రు

ఆకలి తట్టుకోలేక అఫ్గాన్ల అవస్థలు 2.3 కోట్ల మంది తిండి లేక మాడుతున్నరు సాయం కోసం డబ్ల్యూఎఫ్​పీ చీఫ్ విజ్ఞప్తి బెర్లీన్: తాలిబాన్ల పాలనలోని

Read More

మోడీ సర్కార్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం 

న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం 2017లోనే ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూపు నుంచి పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని శుక్రవారం న్యూయార్క్ టైమ్స్ పత్

Read More

నాలుగున్నర కోట్ల మంది టీనేజర్లకు అందిన ఫస్ట్ డోస్

దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగంగా చేపడుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 165 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్, పంజాబ్‌ రాష్ట

Read More

ఉత్తరాఖండ్ ఎలక్షన్స్‌: 30 మంది స్టార్‌‌ క్యాంపెయినర్లతో బీజేపీ లిస్ట్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు తమ శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్

Read More

ఘనంగా బీటింగ్ రిట్రీట్.. డ్రోన్ షోతో అగ్ర దేశాల సరసన భారత్

దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో ఘనంగా బీటింగ్ రిట్రీట్ పరేడ్ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమంతో లాంఛనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయ్యాయి.

Read More

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాలు వాయిదా వేసుకున్నాయి.  కరోనా థర్డ్

Read More

ఆప్ అధికారంలోకి వస్తే కొత్త పన్నులుండవు

117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌కు వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని దక్కి

Read More

కశ్మీర్‌‌లో టెర్రర్ అటాక్.. ఒక పోలీస్ మృతి

జమ్ము కశ్మీర్‌‌లో పోలీసులపై శనివారం అకస్మాత్తుగా టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పోలీస్ మరణించినట్లు జమ్ము కశ్మీర్‌‌

Read More

ఢిల్లీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న 4,044 కేసులు నమోదుకాగా.. ఈ రోజు 60,532 మందికి టెస్టులు నిర్వహించగా కొత్తగా 4,483 మందికి

Read More

యూపీ ఎలక్షన్స్.. 100 సీట్లలో ఎంఐఎం పోటీ

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లకు గానూ ఎంఐఎం పార్టీ 100 చోట్ల పోటీ చేయబోతోందని ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Read More

గుజరాత్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు

అహ్మదాబాద్: గుజరాత్లో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27 నగరాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయ

Read More

అదో ‘సుపారీ మీడియా’

న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ విషయంపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ రాసిన వార్తా కథనం మీద కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ ఫైర్ అయ్యారు. న్యూ

Read More