దేశం
రాహుల్ పాదయాత్రకు బ్రేక్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్ పడింది. జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోన్న ఈ యాత్ర భద్రతా కారణాల దృష్ట్యా ఇవాళ రద్దయింది. పాదయాత్రలో భాగంగా రా
Read Moreమహారాష్ట్ర గవర్నర్గా అమరీందర్ సింగ్ ?
మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల భగత్సింగ్ కోశ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్రం కస
Read MoreYuvagalam:యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లిన తారకరత్న
అమరావతి : యువగళం యాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగ
Read Moreతల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు : ప్రధాని మోడీ
'పరీక్షా పే చర్చ' తనకు కూడా పరీక్షేనని.. కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. పరీక్షా పే చర్చ 2023 కార
Read MoreIndus Battle royal game: మేడిన్ ఇండియా బ్యాటిల్ రాయల్ గేమ్ వచ్చేసింది
భారతీయ గేమింగ్ కంపెనీ ఇండో-ఫ్యూచరిస్టిక్.. ఆన్ లైన్ గేమర్స్ కి శుభవార్త చెప్పింది. పబ్జీకి గేమ్ కి పోటీగా కొత్త ఆన్ లైన్ గేమ్ ని తీసుకురానుంది. &lsquo
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం కేసు : శరత్ చంద్రారెడ్డికి బెయిల్
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైంది. రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల
Read Moreసభలో స్వామీజీ మాట్లాడుతుండగా మైక్ లాక్కున్న సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి వద్ద నుంచి మైక్ను లాక్కున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప
Read Moreఉత్తరాఖండ్లోనూ జోషిమఠ్ ఘటనలు
జోషిమఠ్లో భూమి కుంగిపోతున్న ఘటన దేశ ప్రజలకు తీవ్రంగా భయపెడుతోంది. జోషిమఠ్ లో భూమి కుచించుకుపోతున్న ఘటన మరచిపోకముందే.. ఉత్తరాఖండ్లోని మరికొన్ని
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం కేసు : శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై విచారణ
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ నాగ్ ప
Read Moreవింత ఘటన.. 28 ఏళ్ల కోడలితో 70 ఏళ్ల మామకు వివాహం
ఉత్తర్ప్రదేశ్లో ఒ వింత ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల కోడలిని 70 ఏళ్ల మామ వివాహం చేసుకున్నాడు. గోరఖ్పుర్ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్&
Read Moreభారత్ జోడో యాత్రతో తేడా ఏముండదు: మూడ్ ఆఫ్ ది నేషన్
భారత్ జోడో యాత్రతో ప్రజలతో మమేకం అయ్యేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ఆ పార్టీకీ ఎంతవరకు తోడ్పడింది అన్న అంశంపై మూడ్ ఆఫ్ ది నేషన్ ఓ
Read Moreచీతాలను పంపేందుకు భారత్తో దక్షిణాఫ్రికా ఒప్పందం
చీతాలు అంతరించిపోతున్న నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ 17న ఎనిమిది చీతాలను నమీబియా నుండి దేశానికి తీసుకువచ్చాయి. అయితే ఈ సంఖ్యను మరింత పెంచడంపై కేం
Read More25 వారాల గర్భం అయినా అబార్షన్కు ఓకే : ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: అత్యాచారానికి గురైన ఓ మైనర్ గర్భాన్ని తొలగించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సాధారణంగా 24 వారాలలోపు గర్భాన్ని తొలగించేందుకు
Read More












