దేశం
మోడీ వేసుకున్న కోటు పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో చేసింది
డ్రెస్సింగ్ విషయంలో ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రాంతాన్ని, సందర్భాన్ని బట్టి వేషధారణను ఫాలో కావడం మోడీకేం కొత
Read Moreఅదానీ పవర్ ప్రాఫిట్ డౌన్
క్యూ 3 లో రూ. 8.77 కోట్లే న్యూఢిల్లీ : డిసెంబర్ 2022 తో ముగిసిన క్యూ 3 లో అదానీ పవర్ నికర లాభం 96 శాతం తగ్గి రూ. 8.77 కోట్లకు పరిమితమైంది. ఖర్చుల
Read Moreట్రాన్స్ జెండర్ జంటకు బేబీ పుట్టింది
ఇది దేశంలోనే తొలిసారి కోజికోడ్ : దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ కపుల్కు బేబీ పుట్టింది. ‘‘జహద్ ఉదయం 9:30 గంటలకు డెలివ
Read Moreబాడీ క్లీన్గా పెట్టుకోకపోవడం ‘‘డిమెన్షియా’’
ఇంటి నుంచి బయటికెళ్లినప్పుడు ప్రతీ ఒక్కరు పది మందిలో స్మార్ట్గా కనిపించాలనుకుంటారు. ఇస్త్రీ చేసిన డ్రెస్.. ఫేస్కు క్రీమ్ పెట్టుకుని అందంగా రెడీ అవ్వ
Read Moreకేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హైవే–163 అభివృద్ధికి సహకరించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ
Read Moreబీఆర్ఎస్ కు మాజీ పొలి టీషియన్లే దిక్కు
హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మాజీ పొలి టీషియన్లే దిక్కవుతున్నారు. యాక్టివ్ పొలిటీషియ న్లు
Read Moreఫిబ్రవరి 14న ఆవులను కౌగిలించుకోండి
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ప్రపంచంలోని ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ రోజును ఓ స్పెషల్ డేగా ఫీల్ అవుతుంటారు. అయి
Read Moreబర్లు గొర్లు ఇచ్చి బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్నరా.?: ఆర్. కృష్ణయ్య
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజ్యసభ ఎంపీ, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు బర్రెలు, గొర్రెలిచ్చ
Read Moreకోర్టు ఆవరణలో చిరుత కలకలం...ముగ్గురికి గాయాలు
యూపీ ఘజియాబాద్ కోర్టులో చిరుతపులి కలకలం సృష్టించింది. కోర్టు ఆవరణలోకి వచ్చిన చిరుతపులి అక్కడ చెప్పులు కుట్టే వ్యక్తితో పాటు ఓ అడ్వొకేట్,&nb
Read MoreLiquor scam case : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు సీబీఐ కస్టడీకి కోర్టు ఓకే చెప్పింది. సీబీఐ అధికారులు5 రోజుల కస్టడీ కోర
Read Moreమోడీ మౌని బాబా: ఖర్గే కామెంట్...రాజ్యసభలో రచ్చ
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర
Read Moreదేశంలో ఆ పదేళ్లు రక్తపుటేరులు పారాయి: ప్రధాని మోడీ
2004 నుంచి 2014 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఎన్నో భారీ స్కాంలు జరిగాయని విమర్శించారు. ఆ దశాబ్దం అవినీతి
Read Moreలోక్ సభలో మోడీ స్పీచ్ ను బైకాట్ చేసిన బీఆర్ఎస్
ఢిల్లీ: లోక్ సభలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని బీఆర్ఎస్ బైకాట్ చేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్
Read More












