దేశం
రైల్వేకు రూ.2.4లక్షల కోట్లు
బడ్జెట్ లో కేంద్రం రైల్వేలకు రికార్డు స్థాయి కేటాయింపులు చేసింది. రైల్వేల అభివృద్ధికి రూ.2.4లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. 2013 -14తో పోలిస్తే రైల్వేలకు
Read Moreఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్
కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి మోడీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి బడ్జెట్ లో నిధులు భారీగా పెంచింది. గతేడాది ఈ పథకానికి రూ
Read Moreబడ్జెట్ సమయంలో సరదా సన్నివేశం
పార్లమెంట్లో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగిస్తున్న సమయంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తుక్కు విధానం గురి
Read Moreవడ్డీ లేని రుణాలకు రూ.13.7లక్షల కోట్లు.. రైల్వేకు 2.4లక్షల కోట్లు
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోస
Read Moreబడ్జెట్ వేళ..నిర్మలమ్మ ధరించే చీరలకు ప్రత్యేకత
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున నిర్మలమ్మ ధరించే చీరల
Read Moreఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
స్వతంత్ర భారతదేశంలో వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆరో కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. ఈ రికార్డుతో
Read Moreఇంకా ఐసీయూలోనే నందమూరి తారకరత్న
బెంగళూరులోని నారాయణ హృదయాలయలో సినీనటుడు నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఎలాంటి సమాచారాన్నీ వెల్లడించ
Read Moreకాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఐదో సారి ఆర్ధిక మంత్రి హోదాలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపె
Read Moreమన్మోహన్ సింగ్కు లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
లండన్ లోని ఇండియా యూకె అచీవర్స్ హానర్స్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(90)కు జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించింది. ఆర్థిక, రాజకీయ రంగా
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికలపై యడియూరప్ప క్లారిటీ
బెళగావి: ఇక ఎన్నికల్లో పోటీ చేయబోన ని కర్నాటక మాజీ సీఎం, బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ సభ్యడు బీఎస్ యడియూరప్ప తెలిపారు. యాక్టివ్ పాలిటిక్స్
Read Moreదేశాన్ని మోడీ సరైన దారిలో తీసుకెళ్తున్నారు : వివేక్ వెంకటస్వామి
సెంట్రల్ బడ్జెట్ రిలేటెడ్ యాక్టివీటీస్ టీమ్ మెంబర్ వివేక్ వెంకటస్వామి ఢిల్లీలో సమావేశమైన కమిటీ ఢిల్లీ , వెలుగు: ప్రపంచం
Read Moreఅపార్ట్ మెంట్లో మంటలు..14 మంది మృతి
జార్ఖండ్ ధన్ భాద్ లోని ఆశీర్వాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 10 మంది మహిళల
Read Moreకేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ (97) కన్నుమూశారు. ఢిల్లీలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. శాంతి భూషణ్ 1977-79
Read More












