దేశం
మహారాష్ట్రలో రాజాసింగ్ క్రేజ్
లవ్ జిహాద్, మత మార్పిడులు, గో హత్యల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Read Moreబీఆర్ఎస్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: కిషన్ రెడ్డి
పార్లమెంట్లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు
Read Moreఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్: మోడీ
భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ఇది భారత రాజ్యాంగానికి ఇచ
Read Moreపార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఏర్పాట్లను పరిశీలించిన లోక్ సభ స్పీకర్
ఢిల్లీ : ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ల
Read Moreఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసంగించనున్నా
Read MoreVande Bharat Express:వందే భారత్ రైలుకు కంచె
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పశువులు ఢీకొంటున్న ఘటనలు పెరుగుతుండటంతో రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తున్న మార్గ
Read Moreదేశవ్యాప్తంగా యూపీలోనే ఎక్కువ కాలేజీలు
ఇండియాలో మొత్తం కాలేజీలు 41,600 సర్కారు కాలేజీల సంఖ్య 8,903 మొత్తం కాలేజీల్లో ప్రైవేటువి 78 శాతం 7వ ప్లేస్ లో ఏపీ.. 9వ స్థానంలో తెలంగాణ
Read Moreకాశ్మీరీలు హ్యాండ్ గ్రెనేడ్స్ కాదు ప్రేమను ఇచ్చారు : రాహుల్
శ్రీనగర్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న లౌకికవాదాన్ని రక్షించడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర చేశానని కాంగ్రెస్ నేత రాహు
Read Moreదేశంలో బీఏ స్టూడెంట్లు కోటిపైనే
బీఎస్సీలో 49 లక్షలు, బీకాంలో 43 లక్షల మంది అడ్మిషన్ కేంద్రం విడుదల చేసిన 2020–21 రిపోర్టులో వెల్లడి హైదరాబాద్, వెలుగు: దే
Read Moreఇలాంటి పిటిషన్లతో సుప్రీంకోర్టు సమయం వృథా : కిరణ్ రిజిజు
గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని బ్యాన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు
Read Moreఆశారాం బాపూని దోషిగా తేల్చిన కోర్టు
ఆశారాం బాపూకు గుజరాత్లోని గాంధీనగర్ కోర్టు షాకిచ్చింది. అఘాయిత్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూని గాంధీనగర్ కోర్టు దోషిగా తేల్చింది.
Read Moreచావనైనా చస్తా గానీ బీజేపీతో చేతులు కలపను : నితీష్ కుమార్
బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తా గానీ మరోసారి బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ద్రోహం చేసే అలవ
Read More9 లక్షలకు పైగా వాహనాలను స్క్రాప్కు పంపనున్నాం: నితిన్ గడ్కరీ
15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా వాహనాలను.. ఏప్రిల్ 1 నుంచి రద్దు చేయనున్నట్లు క
Read More












