దేశం
తారకరత్న సొంతంగానే ఊపిరి పీల్చుకుంటుండు: నందమూరి రామకృష్ణ
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని..అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని నందమూరి రామకృష్ణ అన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్
Read Moreకాశ్మీర్లో ఆకట్టుకుంటున్న మంచు అందాలు
ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కమ్మేసింది. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్
Read Moreమన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ
Read Moreచిన్నపిల్లల్లా ఆడుకున్న రాహుల్, ప్రియాంక
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా చిన్నపిల్లలైపోయారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఇద్దరు స్నోబాల్స్ విసురుతూ సరదాగా
Read Moreకేసీఆర్ పిలిచిండు.. బిజీ షెడ్యూల్ వల్ల పోతలేను : నితీష్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హే
Read Moreమోడీపై బీబీసీ డ్యాక్యుమెంటరీ.. ఫిబ్రవరి 6న విచారణ
ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని బ్యాన్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిశీలించింది. అన
Read Moreసింగర్ కైలాష్ ఖేర్కు చేదు అనుభవం.. బాటిల్ విసిరిన యువకులు
కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్కు చేదు అనుభవం ఎదురైంది. హంపీలో ఆయనపై పలువురు యువకులు దాడికి పాల్పడ్డారు. హంపీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంగీత కచేరిల
Read Moreరాహుల్ గాంధీ యాత్ర ముగింపు సభకు అంతరాయం !
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. మొత్తం 145 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 3,
Read Moreఉమెన్స్ వరల్డ్ కప్ విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
అండర్ 19 ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ లో క్రీడాకారిణుల విజయం దేశం గర్వించేలా చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. అండర్ 19 మహి
Read More300 కేజీల ఆపిల్స్ దండతో నారా లోకేష్ కు ఘన స్వాగతం
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోకి చేరుకుంది. వీకోట మండలం అన్నవరం
Read Moreమహాత్మా గాంధీకి ప్రధాని మోడీ నివాళి
అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీకి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. జాతి సేవలో భాగంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి
Read Moreవిపక్షాలతో ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ
ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.
Read Moreఏఎస్ఐ కాల్పులు.. ఒడిశా మంత్రి మృతి
నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు భువనేశ్వర్ : ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిశోర్ దాస్ పై అసిస్టెంట్ సబ్ &nbs
Read More












