దేశం

అమర్​నాథ్​లో మొదటి పూజ

అమర్​నాథ్ యాత్రకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మొదటి పూజ నిర్వహించారు. ఇందులో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫ

Read More

రైల్వే ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారించాలి: ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ

ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల

Read More

‘కవచ్’ ఉండుంటే.. ప్రమాదం తప్పేదా?

న్యూఢిల్లీ: రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే శాఖ ‘కవచ్’ సిస్టమ్​ను అభివృద్ధి చేసింది. అయితే ఇది కొన్ని రూట్లలోనే అందుబాటులోకి వచ్చి

Read More

50 రైళ్ల రద్దు..మరికొన్ని దారి మళ్లింపు

అందుబాటులోకి హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్స్  సికింద్రాబాద్, వెలుగు : ఒడిశాలో రైలు ప్రమాదం జరగడంతో దక

Read More

మన దగ్గరే మొదలైన ‘కవచ్’

దేశంలోనే తొలిసారి దక్షిణమధ్య రైల్వేలో అమలు ప్రస్తుతం 1,465 కి.మీ. పరిధిలో అందుబాటులోకి..  వచ్చే ఏడాది న్యూఢిల్లీ–హౌరా, న్యూఢిల్లీ&nd

Read More

ఒడిశా రైలు ప్రమాదం... సిగ్నల్ లోపంతోనే

ఒడిశా రైలు ప్రమాదం సిగ్నల్ లోపంతోనే గాయపడ్డ వారికి రక్తదానం చేసేందుకు హాస్పిటల్​కు వచ్చిన యువత ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన రైల్వే అధికారుల

Read More

అధికారిపై అసహనం .. మైక్ విసిరేసిన సీఎం

రాజాస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ కార్యక్రమంలో అధికారులపై అసహనం వ్యక్తం  చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో మైక్

Read More

ఒడిశా రైలు ప్రమాదం: గాయపడ్డ వారిని తీసుకెళ్తుండగా మళ్లీ ప్రమాదం

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పికప్‌ వాహానాన్ని ఢీకొట్టిం

Read More

ఒడిశా రైలు ప్రమాదం: ఆ మూడు రైళ్లలోని డ్రైవర్లు, గార్డుల పరిస్థితి ఏంటి?

ఒడిషా రైలు ప్రమాద ఘటన దృశ్యాలు ప్రజల మనసులను కలిచి వేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 750 మంది గాయపడ్డారు. వీరిలో

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. 288కి చేరిన మృతుల సంఖ్య

ఒడిశా రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య  క్రమక్రమంగా పెరుగుతోంది.  2023 జూన్  03 శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మృతుల సంఖ్య 288కి పెరిగిందని, 7

Read More

2050 నాటికి చేపలు ఉండవు.. ఎవరన్నారంటే

జనాలు తమ గురించి.. తమ కుటుంబం గురించే ఆలోచిస్తుంటారు. ఏ జీవి ఏమయిపోతే మాకేంటిలే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్

Read More

మీ జీతంలో కొంత భాగాన్ని ఇవ్వండి:  ఎంపీలకు వరుణ్ గాంధీ రిక్వెస్ట్ 

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన తోటి ఎంపీలను రిక్వెస్ట్ చేశారు.  తమ శాలరీ నుంచి కొంత భాగాన్ని ఒడిశా బాధిత కుటుంబాలకు ఇవ్వాలని కోరారు.  వారికి ముం

Read More

రైలు ప్రమాద బాధ్యులను వదిలేది లేదు.. మోడీ హెచ్చరిక

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. సంఘటన స్థలానికి  చేరుకుని పరిశీలించిన ఆయన.. క్షతగా

Read More