దేశం
ఒడిశా రైలు ప్రమాదం... గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేత
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 278 మందికి పైగా మరణించారు. వెయ్యి మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వే అధికారులు
Read Moreఒడిశా రైలు ప్రమాదం..ఇదోక విషాదం..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 278కి
Read Moreబోరుబావిలో పడి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన రెండేళ్ల బాలిక
గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో వ్యవసాయ పొలంలో రెండేళ్ల బాలిక బోరుబావిలో పడి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. చిన్నారి ఆ ప్రాంతంలో ఆడుకుంటుం
Read Moreఒడిశా రైలు ప్రమాదం.. 261కి చేరిన మృతులు
ఒడిశాలో జూన్ 2న రాత్రి జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 261కి చేరిందని రైల్వే అధికారులు ప్రకటించారు. 900 మందికి పైగా గాయాలయ్యాయి.
Read Moreసాంకేతిక కారణమా.. మానవ తప్పిదమా.. ఒడిశా రైలు ప్రమాదంపై వెల్లువత్తుతోన్న ప్రశ్నలు
ఒడిశాలో జూన్ 2న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషాద ఘటనకు గల కారణాలపై పలువురు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. ఈ ప్రమాద
Read Moreరైల్వేలో లెజెండ్.. స్పీడ్ లో రారాజు.. కోరమండల్ సూపర్ ఫాస్ట్ హిస్టరీ ఇదీ..
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు.. రైల్వేలో లెజెండ్.. స్పీడ్ లో రారాజు.. ఇప్పుడు రాజధాని
Read Moreఒడిశాకు ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మోడీ భువనేశ్వర్ చేరుకోనున్నారు రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అ
Read Moreఅటల్ పెన్షన్ యోజన...ఎంత కడితే ఎంత పొందవచ్చు
అటల్ పెన్షన్ యోజన (APY)..ఇది ఒక పెన్షన్ పథకం. ఈ పథకంలో చేరిన చందాదారులు 60 సంవత్సరాల వయస్సు నుంచి పింఛన్ పొందొచ్చు. దీని ద్వారా నెలకు రూ. 1000 నుంచి ర
Read More20 నిముషాల్లోనే మూడు రైళ్లు ఢీ కొన్నయ్
ఒడిశాలో జూన్ 2న రాత్రి మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 238కి చేరింది. 900మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స త
Read MoreOdisha train accident live updates: ఒడిశా రైలు ప్రమాదం..238కి చేరిన మృతులు
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 238కి చేరగా... మరో 1000 మందికి పైగా గాయాలయ
Read Moreభార్యను చూసి రావొచ్చు.. సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు అనుమతి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న భార్యను చూసివచ్చేందుకు ఢిల్లీ మాజీ మంత్రి మనీ శ్ సిసోడియాకు హైకోర్టు అనుమతిచ్చిం ది. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరక
Read Moreస్పామ్ కాల్స్ ను రిసీవ్ చేసుకోవద్దు: టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: గుర్తుతెలియని నంబర్లనుంచి వచ్చే ఫోన్ కాల్స్ను రిసీవ్ చేసుకోవద్దని టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రజలను కోరారు. స్పామ్ కాల్స్, సైబర్
Read Moreకోరిక తీరిస్తే కెరీర్ సెట్ చేస్తా అన్నడు.. బ్రిజ్ భూషణ్పై రెజ్లర్ల ఆరోపణలు
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై రెజ్లర్ల ఆరోపణలు న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్&zwnj
Read More












