దేశం
'బ్రేక్' సమయంలో ఉద్యోగులు కూర్చోకుండా కుర్చీలు తీసేసిన యజమాని
ఓ స్టోర్ లో ఉద్యోగుల ఉత్పాదకతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఓ యజమాని కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్రేక్ టైంలో స్టాఫ్ కూర్చోకుండా అక్కడున్న కుర్చీలను కూడా
Read Moreఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ, కోహ్లీ సాయం చేశారా? ఈ వార్తల్లో నిజమెంత?
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు దుర్ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటనలో బాధితుల పట్ల కొందరు ప్రముఖులు మానవత్వం చాటుకుంటున్నారు.
Read More11వ ర్యాంక్ సాధించిన మద్రాస్ మెడికల్ కాలేజీ
చెన్నై : తమిళనాడులో ప్రముఖ మద్రాస్ మెడికల్ కాలేజీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ 2022-2023 సంవత్సరానికి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ
Read Moreరైల్వే టికెట్లలో 35 పైసల ఇన్సూరెన్స్ తో.. రూ.10 లక్షల క్లెయిమ్
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలో రైలు ప్రయాణ బీమా ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు
Read Moreఅదృష్టం-దురదృష్టం: వాళ్లు సీట్లు మార్చుకున్నారు.. వీళ్లేమో..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. ఈ విషాదకర ఘటనలో 275 మంది మృత్యువాత పడగా.. 1,100 మందికి పైగా గాయపడ్డార
Read More32 ఏళ్ల నాటి హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవం
న్యూఢిల్లీ : గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీకి 32 ఏళ్ల క్రితం నాటి అవదేశ్ నారాయణ్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారణాసిల
Read Moreకేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు మిస్సింగ్
బిహార్ లోని భాగల్ పూర్ లో రూ.17వందల కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న తీగల వంతెన కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. ఎస
Read Moreబైక్ పై ప్రమాదకర విన్యాసాలు.. డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు యువకులపై కేసు
విజయనగరం జిల్లా హగరిబొమ్మనహళ్లి ప్రాంతంలో ద్విచక్రవాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు మైనర్ యువకులపై కర్ణాటక పోలీసులు కేసు
Read Moreఒడిశాలో ప్రమాదం జరిగిన ట్రాక్ మీదుగా.. వందే భారత్ రైలు
ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్ ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05 సోమవారం రోజున పూరీ – హౌర
Read Moreసిగరెట్ తాగడంపై వివాదం.. సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ
గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో మొత్తం 33మ
Read Moreరైల్వే సిబ్బంది అప్రమత్తం : కొల్లాం - చెన్నై ఎగ్మూర్ ఎక్స్ప్రెస్ కు తప్పిన ముప్పు
తమిళనాడులోని కొల్లాం- చెన్నై ఎగ్మూర్ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. S3 కోచ్ బేస్ వద్ద పగుళ్లు ఏర్పడినట్లుగా రైల్వే సిబ్బంది గు
Read Moreడెడ్ బాడీల కోసం ఆస్పత్రుల్లో వెతుకులాట.. ఫొటోలతో జల్లెడ పడుతున్న వైనం
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 275మంది మరణించారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్&zw
Read Moreఒడిశా రైలు ప్రమాదం.. ఘటనా స్థలంలో చేతివాటం
ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో వందలాది మంది కుటుంబాలకు తీరని ఆవేదన మిగిల్చింది. అయితే ఇంతటి ఘోర విషాదంలోనూ కొందరు చిల్లర వ్యక్తులు తమ చేతివాటం చ
Read More












