దేశం

ఒడిశాలో మరో రైలు ప్రమాదం : పట్టాలు తప్పిన గూడ్స్

ఒడిశా రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ జరిగిన 51 గంటల తర్వాత.. అదే రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరగ

Read More

ప్రతిపక్షాల సమావేశం వాయిదా.. కాంగ్రెస్, డీఎంకే విజ్ఞప్తులే కారణం

జూన్ 12న పాట్నాలో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల సమావేశం జూన్ 23కు వాయిదా పడింది. కాంగ్రెస్, తమిళనాడు మిత్రపక్షం అభ్యర్థన మేరకు తేదీని మార్చినట్లు పార్టీ

Read More

నైతిక బాధ్యత వహించడానికి కాంగ్రెస్ ఏనాడూ సిగ్గుపడలేదు : రాహుల్ గాంధీ

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.  ప్రస్తుతం ఆమెరికా పర్యటనలో ఉన్న  ఆయన..  న్యూయార్క్‌లో భారతీ

Read More

51 గంటల్లోనే బాలాసోర్ లో పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు

ఒడిశా విషాద ఘటన తర్వాత బాలాసోర్  ప్రాంతంలో రైళ్ల రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. జూన్ 4న రాత్రి గూడ్స్ రైలును పరీక్షించిన అధికారులు ఇవాళ ఉదయం

Read More

పదేండ్ల కిందట దూరమైన తండ్రీ కొడుకులను.. అన్నదాన కార్యక్రమం కలిపింది

రాంచీ: పేదల కడుపు నింపేందుకు చేపట్టిన అన్నదాన కార్యక్రమం పదేళ్ల కిందట దూరమైన తండ్రీకొడుకులను కలిపింది. తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడంతో తండ్రి జైలుప

Read More

విదేశాలకెళ్లినప్పుడు..రాజకీయాలు ముఖ్యమా?.. రాహుల్​కు ఇన్​డైరెక్ట్​గా జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్​

విదేశాలకెళ్లినప్పుడు..రాజకీయాలు ముఖ్యమా? రాహుల్​కు ఇన్​డైరెక్ట్​గా జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ​      కేప్​టౌన్ : అమెరికా పర్య

Read More

కొవిన్​ పోర్టల్​ ద్వారా ఫేక్​వ్యాక్సినేషన్ ​​సర్టిఫికెట్లు

భోపాల్: వ్యాక్సినేషన్ సహా ఇతరత్రా కరోనా సేవల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్  పోర్టల్​ దుర్వినియోగానికి గురైనట్లు అధికారులు గుర్తించారు.

Read More

జెండా ఊపే పనిలో పడి  రైళ్ల భద్రత మరిచారా? .. ప్రధాని మోడీపై మల్లికార్జున్ ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రైళ్లకు జెండా ఊపే పనిలో పడి రైల్వే భద్రతను మరిచిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఒడిశా రై

Read More

మార్చురీలలో జాగా సరిపోలె

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్  జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలతో బాలాసోర్  ఆస్పత్రులలోని మార

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. ముమ్మరంగా పునరుద్ధరణ పనులు

బాలాసోర్: ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల

Read More

శోభనం రోజే గుండెపోటుతో కొత్త జంట మృతి..  ఒకే టైంలో ఇద్దరికీ హార్ట్ ఎటాక్

లక్నో: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన యువజంట తొలిరాత్రే కన్నుమూసింది. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకేసారి హార్ట్​ ఎటాక్ రావడంతో తెల్లారేసరికి విగతజీవులుగా మారారు

Read More

చిన్న నగరాల్లో ఫుల్లు ట్యాలెంట్​

న్యూఢిల్లీ: పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగుల కోసం  మెట్రో సిటీలవైపు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు.  టైర్–-2 నగరాలు ప్రధాన టాలెంట్ హబ్‌&zw

Read More

సెక్యూరిటీ సమిట్​లో భాగంగానే సీక్రెట్ మీటింగ్

సింగపూర్ : వరల్డ్​వైడ్​గా ఉన్న కొన్ని ముఖ్యమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులు సింగపూర్​లోని షాంగ్రిలా హోటల్​లో జరిగిన సెక్యూరిటీ మీట

Read More