దేశం

ఇండియాగేట్ -నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటాల ఊరేగింపు

న్యూఢిల్లీ,  వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజ్ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ నుం

Read More

ఏడు బస్తాల రూపాయి నాణేలతో భార్యకు భరణం

జైపూర్​: రూపాయి, రెండు రూపాయిల నాణేలతో రూ.55వేల మెయింటెనెన్స్ బకాయిలు చెల్లించేందుకు జైపూర్​లోని ఫ్యామిలీ కోర్టు ఓ వ్యక్తికి అనుమతించింది. 11 నెలలలపాట

Read More

ఇండియా పుణ్యక్షేత్రాల సందర్శన లేకుండా పర్యటన పూర్తి కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పనజీ, వెలుగు: ప్రపంచంలోనే ఆధ్యాత్మికతకు ఇండియా పుట్టినిల్లు అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మదర్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్న భారత్.. ప

Read More

పంజాబ్​ వర్సిటీలకు ఇక ముఖ్యమంత్రే చాన్స్​లర్

బిల్లుకు పంజాబ్​ అసెంబ్లీ ఆమోదం చండీగఢ్: పంజాబ్​లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మంగళవారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్

Read More

విద్యార్థుల కోసం ఇంటర్నెట్ సౌలత్ కల్పించండి

ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు ఆదేశం మణిపూర్: కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు పరిమిత ఇంటర్నెట్ సర్వీస్ అందజేయా లని మణిపూర్​ హైకోర్టు రాష్ట్ర ప్రభుత

Read More

ఢిల్లీలో నేరాలు పెరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నట్లు?

కేంద్ర హోంశాఖ, ఎల్జీపై కేజ్రీవాల్ ఫైర్  కేబినెట్ భేటీలో చర్చిద్దామని ఎల్జీకి లేఖ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రోజురోజుకు నేరాలు పెరుగుత

Read More

వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

పూరి: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ‘జై జగన్నాథ్&rsquo

Read More

సరిహద్దుల్లో.. శాంతి ముఖ్యం 

ఇండియా‑చైనా సంబంధాలపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ/యునైటెడ్ నేషన్స్: రెండు దేశాల మధ్య సంబంధాలు నిలబడాలంటే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత ఎంతో ము

Read More

పెరుగుతూ ఉన్న శివ లింగం.. ఆ నీళ్లు తాగితే రోగాలు నయం

కంప్యూటర్ యుగంలో  కూడా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఏదైనా కష్టం వస్తే ఆ గుడికి వెళ్లండి.. వీసా కావాలంటే చిలుకూరు బాలాజీని దర్శించుకోండి.

Read More

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ గొప్ప మనసు.. ఐఐటీ బాంబేకి వందల కోట్లు విరాళం!

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఐఐటీ బాంబేతో తన 50ఏళ్ల అనుబంధానికి గుర్తుగా రూ.315 కోట్లను విరాళమిచ

Read More

పీఓకే ప్రజలు భారత్‌లోకి రావాలని కోరుకుంటున్నారు : యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీ

Read More

వేస్ట్ అని మనం పారేస్తున్నాం.. వాళ్లు అద్భుతాలు చేస్తున్నారు

ప్రపంచంలో  ప్రతి వస్తువు దేనికొకదానికి ఉపయోగపడుతుంది.  కాని మనకు వాటి ఉపయోగం మనకు తెలియక పోవడంతో వాటిని  పనికిరాని పాత వస్తువుల మాదిరిగ

Read More

ముంబై – అహ్మదాబాద్ జాతీయ రహదారిపై గుర్రపు పందెం

ముంబై- అహ్మదాబాద్ హైవేపై  అక్రమంగా గుర్రపు బండ్ల రేస్ జరిగింది.  గుర్రపు బండ్లు పరుగులు పెడుతుంటే.. వాటిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చా

Read More