దేశం

ఒడిశాలో.. వడదెబ్బతో తొలి మరణం నమోదు 

ఒడిశాలో సైతం ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన పెరుగుదల మరణాలకు కారణమవుతోంది. రాష్ట్రంలో వడదెబ్బతో ఒకరు మరణించినట్లు సీఎం నవీన్​ పట్నాయక్​ సర్కార్​ వెల్లడించింద

Read More

సమాచారాన్ని తప్పుగా వివరించారు.. రూ.500 నోట్ల మిస్సింగ్ పై ఆర్బీఐ రిప్లై..

రూ.88 వేల 32వందల 50 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించడం లేదన్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ ఖండించింది. ఆర్టీఐ (RTI) డేటా ప్రకారం..&nbs

Read More

కాలువలో కొట్టుకుపోయిన మహిళ.. కాపాడిన జవాన్​

కాలువలో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోతున్న ఓ మహిళను ఆర్మీ జవాన్​ కాపాడారు. ఈ సంఘటన పంజాబ్​లో జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రా

Read More

డయాబెటిక్ కేర్.. గ్లూకోజ్​ అసలు కారణం !

డయాబెటిస్​ను వైద్య పరిభాషలో డయాబెటిస్​  మెలిటస్​ అంటారు. ఇది మెటబాలిక్​ డిసీజ్. దీన్ని సరిగ్గా మేనేజ్​ చేయకపోతే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ

Read More

వేడి గాలులతో ఆస్పత్రులకు క్యూ.. 98 మంది మృతి, 400మందికి చికిత్స

రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్టోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో తీవ్రమైన వేడి కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కనీసం 98 మంది మరణించ

Read More

బీజేపీకి బీఆర్ఎస్ 'బీ' టీమ్..జాగో తెలంగాణ అంటూ..

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అంటూ అరోపించారు. తెలంగాణ ముఖ్యమ

Read More

డయాబెటిస్.​..10 అధిక ప్రభావిత రాష్ట్రాలు

ఇంతకుముందుతో పోలిస్తే జనాన్ని రకరకాల జబ్బులు తెగ ఇబ్బంది పెడుతున్నయ్​. నిల్చుంటేనొప్పి. కూర్చుంటే తీపి అన్నట్టు తయారైందిచాలామంది పరిస్థితి. ఎంత ట

Read More

నేతాజీ ఉంటే భారతదేశం విడిపోయేది కాదు.. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్

Read More

షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు

జూన్ 18 తెల్లవారుజామున ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు.

Read More

వరుస భూకంపాలు..24 గంటల్లో ఐదుసార్లు

వరుస భూకంపాలతో జమ్మూ, కశ్మీర్, లడఖ్ వణికిపోతోంది. 24 గంటల్లో ఐదుసార్లు భూమి కంపించడం స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది. తాజగా జూన్ 18వ తేదీ ఆదివారం

Read More

ఫైవ్ స్టార్ హోటల్లో అగ్నిప్రమాదం..భయాందోళనతో జనం పరుగులు

ముంబైలోని భారీ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా కలకలం రేపింది. బిల్డింగ్ పై  భా

Read More

పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్...పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం

ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది.  జూన్ 18వ తేదీ ఆదివారం ఉదయం 8.25 గంటలకు ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Read More

సిక్కింలో వరదలు.. టూరిస్టులను రక్షించిన సైన్యం

గ్యాంగ్ టక్: నార్త్  సిక్కింలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి చిక్కుకుపోయిన 400 మంది పర్యాటలకును బోర్డర్ రోడ్స్ ఆర్గనై

Read More