దేశం

ఒడిశా రైలు ప్రమాదంలో మరో ట్విస్ట్... పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద దర్యాప్తులో..కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్

Read More

అమెరికా బయలుదేరిన మోదీ.. ఉత్సాహంగా ఎదురుచూస్తోన్న భారతీయ-అమెరికన్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (జూన్ 20) అమెరికా పర్యటన కోసం భారతదేశం నుంచి బయలుదేరారు. ప్రధాని జూన్ 21న భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంట

Read More

కెనడాలో ఖలిస్తాన్ నేత ​హర్దీప్​సింగ్ కాల్చివేత

న్యూఢిల్లీ: ఖలిస్తాన్​ టైగర్​ ఫోర్స్(కేటీఎఫ్​) చీఫ్​హర్దీప్​సింగ్​ నిజ్జర్​ కెనడాలో హత్యకు గురయ్యాడు. పంజాబ్​లోని జలంధర్​బర్సింగ్​పూర్ గ్రామానికి

Read More

గుజరాత్, రాజస్థాన్​లో ఆగని వర్షాలు.. వాయుగుండంగా మారిన బిపర్ జాయ్

జైపూర్/అహ్మదాబాద్ : గుజరాత్​లో తీరం దాటిన బిపర్​జాయ్ తుఫాన్ మరింత బలహీనపడి వాయుగుండంగా మారింది. దీనిప్రభావంతో ప్రస్తుతం ఈస్ట్ రాజస్థాన్ లో భారీ వర్షాల

Read More

ఢిల్లీలో షేజల్ నిరాహార దీక్ష

చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు : బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు

Read More

సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: కేసుల పేరుతో అమెరికన్లను బెదిరించి రూ.163 కోట్లు దండుకున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అమెరికాకు చెందిన

Read More

రూ.8 కోట్లు కొట్టేసి.. రూ.10 ఖరీదు చేసే కూల్‌‌‌‌ డ్రింక్‌‌‌‌కు కక్కుర్తిపడ్డరు

న్యూఢిల్లీ: పకడ్బందీ ప్లాన్​తో రూ.8 కోట్లను కొట్టేసిన ఓ కేడీ జంట..రూ.10 కూల్‌‌‌‌డ్రింక్‌‌‌‌కు కక్కుర్తిపడి దొర

Read More

సిక్కింలో మరో 300 మందిని కాపాడిన ఆర్మీ

గ్యాంగ్‌‌‌‌టక్: సిక్కింలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి రోడ్లు బ్లాక్‌‌‌‌ అయ్యాయి. ద

Read More

అస్సాంను ముంచెత్తిన వరదలు

33,500 మందిపై తీవ్ర ప్రభావం రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర గువాహటి: అస్సాంలో కుండపోత వర్షాలు కుర

Read More

బైజూలో మళ్లీ లేఆఫ్స్ కలకలం.. 1000 ఉద్యోగులకు ఉద్వాసన..?

ఇండియన్‌ ఎడ్‌-టెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ మరింత పొదుపు చర్యలు చేపట్టబోతోంది. ఇంతకుముందు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన బైజూస్&

Read More

దారుణ ఘటన..8 ఏళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన కారు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.  ఎనిమిదేళ్ల చిన్నారిని అతి వేగంగా వచ్చిన కారు ఈడ్చుకెళ్లింది. ఆలస్యంగా వెలుగులో

Read More

అతిపెద్ద ఒప్పందం..40 వేల కోట్లతో 500 విమానాల కొనుగోలు

భారత దేశ విమాన‌యాన చ‌రిత్రలో అతిపెద్ద ఒప్పందం. ప్రైవేట్ విమాన‌యాన సంస్ధ ఇండిగో 500 ఎయిర్‌బ‌స్ ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌ల

Read More

మెడకు కుక్క తాడును కట్టి మొరగాలంటూ వేధింపులు.. పోలీసుల అదుపులో దుర్మార్గులు

మధ్యప్రదేశ్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది.  ముగ్గురు దుర్మార్గులు ఓ వ్యక్తి  మెడకు కుక్క తాడును కట్టి..కుక్కలా మొరుగు అంటూ వేధించ

Read More