దేశం

ఢిల్లీలో ఇద్దరు మహిళల కాల్చివేత

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కే పురంలో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళలను దుండగులు కాల్చిచంపారు. కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడిని, అతడి అనుచరుడిని గంటల వ్యవధి

Read More

రాజస్థాన్​లో భారీ వర్షాలు

తుఫాను ప్రభావం జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాలపైనే ఎక్కువ 24 గంటల పాటు హై అలర్ట్​: ఐఎండీ జైపూర్/అహ్మదాబాద్: గుజరాత్​ను వణికించిన బిపర్​జాయ్ త

Read More

యూకేలో భారత సంతతి వ్యక్తి హత్య

లండన్: భారత సంతతికి చెందిన 38 ఏండ్ల అరవింద్ శశికుమార్​ శుక్రవారం లండన్​లో హత్యకు గురయ్యాడు. కత్తిపోట్ల గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న శశికుమార్​ను ఈ నె

Read More

బిపర్ జాయ్​ బాధితులకు అండగా ఎల్ఐసీ

క్లెయిమ్స్ దరఖాస్తులకు పలు మినహాయింపులు ప్రత్యేకంగా పోర్టల్​ ఏర్పాటు  న్యూఢిల్లీ: గుజరాత్, రాజస్థాన్ లలో బిపర్ జాయ్ తుఫాను బాధితుల

Read More

రాష్ట్రంలో వడదెబ్బకు ఇప్పటికే 20 మంది దాకా మృతి

రెండు నెలలుగా ఎండలు దంచుతున్నా సర్కారు చర్యల్లేవ్​ జనానికి ఎప్పటికప్పుడు అలర్ట్​లను ఇస్తలే.. అవగాహన కల్పిస్తలే జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రత

Read More

ప్రాణాలు తీస్తున్న ఎండలు... భయపెడుతున్న వడగాల్పులు

మండే ఎండలు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నాయి. వడగాల్పులు,ఎండ వేడిమికి తట్టుకోలేక జనాలు మృత్యువాత పడుతున్నారు.దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జం కుతున్నారు

Read More

ఆర్మీ కోసం మహీంద్రా ఆర్మడో వాహనం.. ఇది మామూలుగా లేదుగా...

భారత ఆర్మీ కోసం తయారు చేసిన ఆర్మర్డ్  లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ALSV)ను తొలి డెలివరీ ఇవాళ ( జూన్ 18) చేశామని మహేంద్ర గ్రూప్ (Mahindra Group) ఛైర్

Read More

పునర్జన్మ: అమ్మమ్మే తన భార్య అంటున్న ఎనిమిదేళ్ల బాలుడు

'తొందరగా పెళ్లి చేసుకోరా.. చనిపోయిన మీ నాన్న నీ కడుపున పుడతాడు..' అంటూ ఇంట్లో పెద్దలు చెప్పడం కామన్. సినిమాల్లోనూ ఇలాంటి పునర్జన్మ సంఘటనలు ఎన్

Read More

ఎమర్జన్సీ విధించిన రోజును మర్చిపోలేం.. మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

ఎమర్జెన్సీ విధించిన రోజైన జూన్ 25ను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటి కాలం అని అన్నారు. తన నెలవారీ రేడియ

Read More

వైరల్‌ వీడియో: పెళ్లిలో ట్విస్ట్‌ ఇచ్చిన వరుడు.. చెట్టుకు కట్టేసి...

పెళ్లిళ్లలో  వరుడి బంధువులు, వధువు  బంధువులు సరదాగా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటారు.  అవి హద్దుమీరితే  ఒక దానికొకటి లింక్ పెట్టి

Read More

వడదెబ్బతో 24 గంటల్లో 34 మంది మృతి

యూపీలోని బలియాలో ఎండదెబ్బకు  ఇప్పటివరకు 34 మంది మృతి చెందారు. వడదెబ్బకు ఆస్పత్రిలో చేరి గడిచి24 గంటల్లో 34 మంది మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికారుల

Read More

పైకి చూస్తే థర్మోకోల్ బంతులు.. కానీ లోన ఎవ్వారం చూడగా మైండ్ బ్లాంక్..

మత్తు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.  ప్రభుత్వం ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నా స్మగర్లు ఏదో ఒక రకంగా రవాణా చేస్తున్నారు.  తాజాగా ధర్మోకోల్ బంత

Read More

JEE advanced 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా

జెఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు నేడు(జూన్ 18) విడుదలయ్యాయి. ఐఐటీ గువాహటి విడుదల చేసిన ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థి(నాగర్‌కర్నూల్‌) వావి

Read More