దేశం

మంచు లింగం దర్శనానికి బయల్దేరిన అమర్ నాథ్ యాత్రికులు

జమ్మూలో వర్షాల తీవ్రత తగ్గింది. దీంతో అమర్ నాథ్ యాత్రకు పర్మిషన్ ఇచ్చారు అధికారులు. శ్రీనగర్ లో బేస్ క్యాంప్ లో ఉన్న యాత్రికులు మంచు లింగం దర్శనానికి

Read More

ఆర్టికల్‌ 370 రద్దు పిటిషన్లు.. ఆగస్టు 2నుంచి పూర్తిస్థాయి విచారణ

జమ్మూ- కశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం (జులై 11న) విచారణ జరిగింది. పిటిషన్లను పరిశ

Read More

2075 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2075 నాటికి దేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని గోల్డ్‌మన్ సాక్స్ పరిశోధన కనుగొంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశ ఆర్థిక వ

Read More

పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దూసుకెళ్తున్న టీఎంసీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) దూసుకెళ్తోంది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటు

Read More

ఉత్తరాదిన విధ్వంసం సృష్టిస్తోన్న భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన కార్లు

దేశంలోని ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. అందులో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున

Read More

రాంగ్ రూట్ లో స్కూల్ బ‌స్సు.. ఆరుగురిని చంపేసిన డ్రైవ‌ర్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో స్కూల్ బస్సు ఎస్‌యూవీని ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా కనీసం ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డార

Read More

ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది.  ఢిల్లీ సహా హర్యానా, పంజాబ్ ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ

Read More

ఢిల్లీ ఆర్డినెన్స్ వ్యవహారంలో.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

కేంద్ర ఆర్డినెన్స్‌‌తో రాష్ట్ర సర్కార్‌‌‌‌కు హక్కులు లేకుండా పోతున్నాయని ప్రభుత్వ వాదన కన్సల్టెంట్ల తొలగింపు నిర్ణయ

Read More

ప్రతిపక్షాల భేటీకి సోనియా : డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌

కర్నాటక డిప్యూటీ సీఎం వెల్లడి బెంగళూరు : బెంగళూరులో జరగనున్న ప్రతిపక్షాల మీటింగ్‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌ మాజీ అ

Read More

మణిపూర్ హింసాకాండలో142 మంది మృతి

సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన ప్రభుత్వం ఇంఫాల్ : మణిపూర్ లో రెండు నెలల క్రితం మొదలైన హింసాకాండలో ఇప్పటివరకు 142 మంది మృతిచెందారని ఆ రాష్ట్ర సర్కార

Read More

యూపీలో టెంపోను ఢీకొట్టిన ట్యాంకర్.. తొమ్మిది మంది మృతి

ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ : యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడి, టెంప

Read More

మూడోరోజూ ముంచెత్తింది.. హిమాచల్​ప్రదేశ్​లో కుండపోత వర్షాలు

యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీకి వరద ముప్పు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, యూపీలోనూ వర్షాలు మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉ

Read More

రోబో యాంకర్.. అచ్చం మనిషిలాగే వార్తలు చదివేస్తోంది..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజాగా మీడియా రంగంలోకి దూసుకువ‌స్తున్నది.. అచ్చం మ‌హిళా యాంక‌ర్ లా ఉన్న రోబో గ‌డ గ‌డ వార్తలు చ&zwnj

Read More