దేశం

యాపిల్ చైనా కంటే ముందే భారత్లో ఐఫోన్ 17 తయారీ

భారత్ యాపిల్ ఐఫోన్ 17 తయారీకి సిద్ధమవుతోంది. Apple  ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారతీయ కంపెనీల్లో iPhone17 ను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభిస్తోంద

Read More

భారత్లో యాపిల్ ఆదాయం రూ.50వేల కోట్లు..

భారత్ లో యాపిల్ బాగా సంపాదిస్తోంది. దేశంలో దీని ఆదాయం గణనీయంగా పెరిగింది. 2023  సంవత్సరంలో కంపెనీ లాభాల మార్జిన్ 76.4 శాతం పెరిగింది. అంతేకాదు ఈ

Read More

వీడెంత.. వీడి వయసెంత..! : ఆంటీ.. ఆంటీ అంటూ ర్యాగింగ్ చేస్తున్నాడంట..!

వయస్సును బట్టి బిహేవ్ చేయాలి.. చేస్తున్న పని ఏంటీ అనే సోయి ఉండాలి.. అలా లేకపోతే ఇబ్బందులు తప్పవు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాలో.. మైనర్.. అంటే

Read More

ఆ ముఖ్యమంత్రిని చంపేస్తాం.. వార్నింగ్ పై పోలీస్ ఎంక్వయిరీ

కేరళ సీఎం పినరయి విజయన్ ను  చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది.  నవంబర్ 1న సాయంత్రం రాష్ట్రంలోని  పోలీస్ హెడ్ క్వార్టర్స

Read More

ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ : ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. స్నేహితుడిని చంపేసిన మరొకడు

ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు..ఒకరికి తెలియకుండా ఇంకొకరు..విషయం తెలిసిన తర్వాత ఆమెను నువ్వు వదిలేయ్.. అంటే నువ్ వదిలేయ్ అని ఒకిరికి ఒకరు వా

Read More

ఈడీ నోటీసులు చట్టవిరుద్ధం..విచారణకు హాజరుకాలేను : కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  ఈడీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని  సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు.  ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని.

Read More

దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్ అయ్యారు

మొయిత్రా పార్లమెంట్ ఐడీ లాగిన్ వివరాలు బయటకు ఆ సమయంలో టీఎంసీ ఎంపీ ఇండియాలోనే ఉందన్న నిపుణులు ఇయ్యాల ఎథిక్స్ కమిటీ ముందుకు మహువా మొయిత్రా న

Read More

డైమండ్‌‌ స్టోర్‌‌‌‌లో రూ. 5.62 కోట్ల విలువైన వజ్రాలు చోరీ

ముంబైలోని భారత్‌‌ డైమండ్‌‌ బోర్స్‌‌ స్టోర్‌‌‌‌లో ఘటన  ముంబై: మహారాష్ట్ర ముంబైలోని ఓ నగల కంపె

Read More

చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్..రాజస్థాన్​లో బీజేపీ

టైమ్స్ నౌ‑ ఈటీజీ సర్వేలో వెల్లడి   న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోర

Read More

గ్వాలియర్, కోజికోడ్​కు యునెస్కో గుర్తింపు

న్యూఢిల్లీ: గ్వాలియర్, కోజికోడ్ సిటీలకు యునెస్కో గుర్తింపు లభించింది. సంగీ తం విభాగంలో మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలి యర్,  సాహిత్యంలో కేరళలో

Read More

కన్నడలోనూ పోటీ పరీక్షలు నిర్వహించాలె: కర్నాటక సీఎం సిద్ధరామయ్య

త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తా: సిద్ధరామయ్య బెంగళూరు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలను కన్నడ భాషలోనూ నిర్వహించాలని కర్నాటక సీఎం సిద

Read More

భారత్, బంగ్లా మధ్య రైల్వే లైన్

ప్రారంభించిన పీఎం మోదీ, షేక్ హసీనా అగర్తల: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా పీఎం షేక్ హసీనాతో

Read More

నాలాంటోడ్ని పోగొట్టుకోవద్దు..దళితుల గురించి ఆలోచించే నాయకులు రారు: కేసీఆర్

    దళితబంధు ఎన్నికల కోసం పెట్టిన స్కీమ్​ కాదు     రాహుల్​ గాంధీకి ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు     &n

Read More