దేశం

ముంబైలో ఐదేండ్లల్లో కాలుష్యం డబుల్

దీపావళి తర్వాత మరింత పెరగొచ్చని ఆందోళన క్లైమేట్-టెక్ స్టార్టప్  రెస్పైరర్ లివింగ్ సైన్సెస్ రిపోర్ట్ న్యూఢిల్లీ: దేశంలో వాయు కాలుష్యం నా

Read More

యాపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు

ఐఫోన్​లకు థ్రెట్ అలర్ట్ లపై వివరణ ఇవ్వాలని ఆదేశం న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు ఇచ్చింది. ఐఫోన్​లకు పంపిన థ్రె

Read More

నెత్తురోడుతున్నా సాయం చేయలె!.. ప్రాణం పోతున్నా పట్టించుకోలె..

ఫొటోలు తీస్తూ నిల్చున్న జనం ఢిల్లీలో యాక్సిడెంట్.. గాయాలతో యువకుడు మృతి నిందితుడి మొబైల్​ ఫోన్, విలువైన కెమెరా చోరీ ఢిల్లీలో యాక్సిడెంట్​క

Read More

ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. మధ్యప్రదేశ్‌‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆప్ చీఫ్

నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ ఈడీకి లేఖ విచారణకు పిలవడానికి కారణాలను చెప్పలేదని విమర్శ బీజేపీ ఆదేశాలతోనే వాటిని పంపారని కేజ్రీవాల్​ ఆరోపణ

Read More

7,11 తేదీల్లో రాష్ట్రానికి మోదీ

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 , 11 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. 7న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్​లో &#

Read More

నాలుగేండ్లకే ఎట్ల కుంగింది.. సర్కార్​పై రాహుల్​ ఫైర్​.. మేడిగడ్డ పరిశీలన

కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్​ దోచుకున్నరని మండిపాటు​ నాసిరకం పనుల వల్లే పిల్లర్లు కుంగాయని ట్వీట్​ అంతకుముందు అంబటిపల్లిలో మహిళా సదస్సుకు హాజర

Read More

అగ్ర రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌ను చేర్చడమే బీజేపీ లక్ష్యం: మోదీ

దేశంలోని అగ్ర రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌ను చేర్చడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ఛత్తీష్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభు

Read More

అలాంటి ప్రసక్తే లేదు.. ఐదేళ్లపాటు నేనే సీఎం : సిద్ధరామయ్య

కర్ణాటకలో ముఖ్యమంత్రి  మారుతారంటూ ఊహాగానాలు వెలువడటంపై  ఆ రాష్ట్ర సీఎం  సిద్ధరామయ్య  స్పందించారు.  అలాంటి ప్రసక్తి లేనేలేదంటూ

Read More

ఆ గుళ్లో కొబ్బరికాయ కట్టండి.. సమస్యలను దూరం చేసుకోండి

ఆంజనేయుడు లేని గ్రామం అంటూ ఉండదు.మనం ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన అక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఆంజనేయుడిని ధైర్యానికి బలానికి ప్ర

Read More

ఏం మనుషులయ్యా : యంగ్ డైరెక్టర్ కు యాక్సిడెంట్.. అర గంట వరకు పట్టించుకున్నోళ్లే లేరు

దేశ రాజధానిలో మానవత్వం మంటగలిసింది.  సాటి మనిషి రక్తపు మడుగులో కొట్టుకున్నా పట్టించున్న నాథుడే లేడు.  పైగా ఆయన ఒక యంగ్ డైరక్టర్ కూడా. ఢిల్లీ

Read More

కొత్త రూల్ : మీ ఇంట్లో కుక్కలు ఉంటే రూ.10 వేలు కట్టండి

అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పెంపుడు జంతువులను ఉంచడానికి రూ. 10 వేలు వసూలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. &nbs

Read More

పండగ చేసుకోండి : ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై

ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కలుగజేయాలని నిర్ణయించింది.  

Read More

నేను జైల్లో ఉంటానో లేదో తెలియదు.. ఆప్ను మాత్రం గెలిపించండి: అరవింద్ కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.  మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా   సింగ్ర

Read More