దేశం

బీజేపీ 45.80%.. కాంగ్రెస్ 41.89% ఓట్ షేర్.. గెలుపుపై బీజేపీ ధీమా

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారతీయ జనతా పార్టీ (BJP) 45.80% ఓట్ షేర్‌ని సొంతం చేసుకోగా, కాంగ్రెస్ 41.89%కి దగ్గరగా ఉంది

Read More

32వేల ఓట్ల ఆధిక్యంలో ఇండిపెండెంట్ క్యాండెట్

రాజస్థాన్‌లోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి 32వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని భారత ఎన

Read More

ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకంగా ఎగ్జాక్ట్ రిజల్ట్స్.. ఆధిక్యంలో బీజేపీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు సిద్ధమైంది. ఎగ్జిట్ పోల్స్ గట్టి పోటీని అంచనా వేసినప్పటికీ, 2003 నుండి అధికారంలో ఉన్న ర

Read More

ఛత్తీస్​గఢ్​ లో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు కైవసం చేసుకోవాలి. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పా

Read More

రాజస్థాన్​ లో వికసిస్తోన్న కమలం...  114 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

రాజస్తాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 రావాలి. అయితే ప్రస్తుతం ( 12 గంటలకు) కొనసాగుతున్న కౌంటింగ్‌లో

Read More

ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపు

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ ఇప్పటికే సగం మార్కును దాటింది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా అధికార కాంగ్రెస్‌ ను బీజేపీ అధిగమించినందున డి

Read More

గెలుపుపై సీఎం శివరాజ్ ధీమా.. సెలబ్రేషన్స్ రెడీ అవుతున్న నేతలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ హృదయపూర

Read More

ఎర్లీ ట్రెండ్స్ : ఆధిక్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి

200 మంది సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీకి ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎర్లీ ట్రెండ్స్ రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోందని, ఇప్పట

Read More

చత్తీస్ గఢ్ లో ముందంజలో మాజీ సీఎం రమణ్‌సింగ్‌

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి రమణ్‌సింగ్‌ రాజ్‌నంద్‌గావ్‌ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రమణ్‌సి

Read More

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. హాఫ్ మార్క్ దాటిన బీజేపీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే అధికార బీజేపీ మధ్యప్రదేశ్‌లో సగం మార్కును దాటింది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రి

Read More

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు : 68 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ.. వెనుకంజలో కాంగ్రెస్

రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ ఎన్నికల సంబంధించిన జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు బీజేపీ 68 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్

Read More

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు : ముందంజలో కాంగ్రెస్

ఛత్తీస్‌గఢ్ లో నవంబర్ 7, 17తేదీల్లో రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్

Read More

డబ్బులే డబ్బులు : ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా

తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలైన బీఆర్ఎస్, వైసీపీల ఆస్తులు పెరిగినట్టు ప్రముఖ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం - ఏడీఆర్ వెల్లడించింది. 2020-21, 21-22 ఆర

Read More