దేశం
మిజోరం అసెంబ్లీ ఫలితాలు.. ఆధిక్యంలో ప్రతిపక్షం.. వెనుకంజలో సీఎం
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం11.15 గంటల సమయానికి ప్రతిపక్ష జెడ్పీఎం 26 సీట్లతో సగం మార్కును అధిగమించగా.. అధికార
Read Moreఛీ.. యాక్ : టమాటా సాస్ తో చాక్లెట్లు ఎలా తింటారు..!
ఐస్ క్రీమ్, కేకులను ఇష్టపడే వారు వారికి తగిన సిరప్ లేదా సాస్ లను కలిపి తినడం గురించి మీకు తెలిసే ఉండొచ్చు. అయితే టమోటా సాస్లో చాక్లెట్ బార
Read Moreమిచాంగ్ ఎఫెక్ట్.. తమిళనాడులో భారీ వర్షాలు
చెన్నైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బలంగా వీస్తోన్న గాలులతో నగరంలో చెట్లు నేలకూలుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు జిల్లాల్లో ఈరోజ
Read Moreనెగెటివిటీని వీడండి : ప్రతిపక్షాలకు మోదీ అభ్యర్థన
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్షాలు వ్యతిరేకతను వీడి, తమతో కలిసి పని చేయాలని అభ్యర్థి
Read Moreకాంగ్రెస్కు స్కామ్ల దెబ్బ ... కోల్ స్కామ్, లిక్కర్స్కామ్లో సీఎం హస్తం
మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో లంచాలు స్కామ్స్ అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లిన బీజేపీ రాయ్పూర్: చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఓటమికి స్కామ్లే కా
Read Moreరాజస్థాన్ లో బీజేపీ రెబల్స్ హవా.. స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపు
జైపూర్: ఎన్నికలను డబ్బులు శాసిస్తున్న వేళ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం ఆశ్చర్యకరమే. అటువంటి అరుదైన ఘటనలు రాజస్థాన్ లో చోటు చేసుకున్నాయి. పలువురు స్వ
Read More12 రాష్ట్రాల్లో బీజేపీ పాగా.. మూడుకు దిగజారిన కాంగ్రెస్
రెండో ప్రధాన ప్రతిపక్షంగా ఆప్ న్యూఢిల్లీ: ఇటీవల 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. తాజా ఫలితాలతో&n
Read Moreసుపరిపాలనకు జనం జై కొట్టారు : -ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
సుపరిపాలనకు, అభివృద్ధికి జనం జై కొట్టారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ ప్రజలకు థ్యాంక్స్చెబుతున్నా. వాళ్ల మ
Read Moreమోదీపై నమ్మకానికి నిదర్శనం : బీజేపీ నేత అశ్విని వైష్ణవ్
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ సాధించిన విజయం ప్రధాని మోదీ హామీలపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శ
Read Moreమోదీ ర్యాలీలే గెలిపించినయ్..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లో బీజేపీ భారీ మెజార్టీ తో గెలిచింది. మోదీ 3 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భారీ ర్యాలీలు,
Read Moreకమల్నాథ్ కథ ముగిసిట్లేనా?.. పైబడిన వయసు.. మళ్లీ దెబ్బకొట్టిన ఓటమి
భోపాల్: 77 ఏండ్ల వయసు.. బహుశా ఇవే చివరి ఎన్నికలు కావచ్చు.. ఎలాగైనా గెలవాలని.. మరోసారి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ అనుకున్నవేవీ జరగ
Read Moreమోదీ చరిష్మా మళ్లీ రుజువైంది : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
ముంబై: ప్రధాని మోదీ దేశంలోని ప్రతి వ్యక్తి మనసులో ఉన్నారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు. చత్తీస్గఢ్, రాజ
Read Moreచౌహాన్కు లక్ష మెజార్టీ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఘన విజయం
కేంద్రమంత్రుల్లో ఇద్దరు గెలుపు, ఒకరికి ఓటమి రాష్ట్ర మంత్రుల్లో కొందరు పరాజయం ఇండోర్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్నీ నియోజకవర్గ
Read More












