దేశం

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. కప్పేసిన పొగమంచు

  ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ  పూర్ కేటగిరీలోనే కంటిన్యూ అవుతోంది. ఢిల్లీలోని కీలకప్రాంతాలు దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్ తో ఇంకా చీకటినే

Read More

థ్యాంక్యూ దుబాయ్.. COP28సమ్మిట్ హైలెట్స్ షేర్ చేసిన మోదీ

డిసెంబర్ 1న దుబాయ్‌లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28 (COP28)లో పాల్గొన్న తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ COP28 వీడియోను పంచుకున్నారు. మెరు

Read More

సీఎంతో కూర్చుని మాట్లాడండి..బిల్లుల పెండింగ్ పై తమిళనాడు గవర్నర్​కు సుప్రీం సూచన

న్యూఢిల్లీ :  అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి సీ

Read More

68 బడులకు బాంబు బెదిరింపులు

బెంగళూరులో ప్రైవేట్ స్కూళ్లకు ఈ–మెయిల్స్ భయంతో వణికిపోయిన స్టాఫ్, స్టూడెంట్స్, పేరెంట్స్ అన్ని చోట్ల తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ దొరక

Read More

పాక్​, బంగ్లా బార్డర్లలో సెక్యూరిటీ పెంచుతం : అమిత్ షా

హజారీబాగ్ (జార్ఖండ్) : రాబోయే రెండేండ్లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ బార్డర్లో పూర్తి సెక్యూరిటీ పెంచుతామని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపార

Read More

కర్బన ఉద్గారాలను తగ్గిద్దాం ..ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

    ‘గ్రీన్ క్రెడిట్’ ఇనిషియేటివ్‌‌ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన     2028 క్లైమేట్ కాన్ఫరెన్స్&zw

Read More

బీహార్‌‌లో టీచర్​ని ఎత్తుకెళ్లి తాళి కట్టిచ్చిన్రు

పాట్నా : బీహార్ లో మరో కిడ్నాప్ మ్యారేజ్(పకడ్వా వివాహం) జరిగింది. అబ్బాయిని బలవంతంగా ఎత్తుకపోయి, అతని తలపై గన్ పెట్టి బెదిరించి మరీ తన బిడ్డ మెడలో తాళ

Read More

సాగర్ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ పహారా

కేంద్రం నిర్ణయం.. ఏపీ, తెలంగాణ అంగీకారం   ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి   రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ మీట

Read More

యుద్ధం వేళ.. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి చర్చలు, దౌత్యమార్గాల ద్వారా శాశ్వత పరిష్కారానికి భారత్‌ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దుబా

Read More

రాసిపెట్టి ఉంటే.. 70 ఏళ్ల వృద్ధుడి మీద నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ తో రైలు

ఈ వృద్దుడికి ఇంకా భూమ్మిద నూకలు ఉన్నాయి. ఇంకా బతకాలని రాసి పెట్టి ఉుందంటున్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు..అందుకే వేగంగా వెళ్తున్న రైలు మీదనుంచి పోయ

Read More

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్‌ రెగ్యులర్‌, వొకేషనల్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఆల

Read More

షాకింగ్: కేరళలో ఇజ్రాయెల్ మహిళ హత్య

కేరళలో ఇజ్రాయెల్ 36 ఏళ్ల మహిళ మృతి కలకలం రేపుతోంది. దక్షిణ కేరళలో కొల్లాం జిల్లాలో తన నివాసంలో గురువారం (డిసెంబర్1)  ఇజ్రాయెల్ కు చెందిన మహిళ శవమ

Read More

మిజోరాంలో కౌంటింగ్ ఆదివారం కాదు.. సోమవారం

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం..ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలతో ప

Read More