దేశం
వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి.. విక్రమ్ ను రంగంలోకి దింపిన ఇండియన్ నేవీ
హిందూ మహాసముద్రంలో ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రెండు సముద్ర ఏజెన్సీలు తెలిపాయి. లైబీరియా జెం
Read Moreచేదస్తం కాకపోతే : ఉపవాసం ఉండలేదని.. భార్యకు విడాకులు
కర్వా చౌత్ లో సాధారణంగా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండలేదనే కారణంగా విడాకులు కావాలని ఓభర్త కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విడాకులు మంజూరు చేస్త
Read Moreకాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. ఛైర్మన్ గా చిదంబరం
ఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటైంది.దానికి మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం చైర్మన్గా నియమితులయ్య
Read Moreమనీలాండరింగ్ కేసు.. తేజస్వీకి మళ్లీ ఈడీ సమన్లు
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం (డిసెంబర్ 23న) మరోసారి సమన్లు జారీ చేసింది. రైల్వే ఉద్యోగాల భర్తీకి స
Read Moreపెళ్లయిన 8 రోజులకే.. భార్యకు నరకం చూపించిన ప్రముఖ యూట్యూబర్
మామూలుగా చిన్న తప్పు చేస్తేనే మన చుట్టూ ఉన్న వారికి ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి ఈ జనరేషన్ లో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తులు ఏమైనా తప్పుడు లేదా
Read Moreయువతిని నడిరోడ్డులో వదిలేసి.. పాస్పోర్ట్, లగేజీ బ్యాగ్ తో క్యాబ్ డ్రైవర్ ఎస్కేప్..
ఆన్లైన్ క్యాబ్, ఆటో, బైక్ వంటి సేవలు మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, కొన్నిసార్లు అవి అనేక రోడ్డు ప్రమాదాలకు కారణం కావచ్చు. ఇటీవల, ఓ డ్రైవర్
Read Moreబరితెగించేశారు : అమెరికాలోని దేవాలయంపై ఖలీస్తాన్ గ్రూప్ హిందూ వ్యతిరేక రాతలు, బొమ్మలు
ఖలీస్తాన్ గ్రూప్ మరో సారి తన కపట బుద్దిని చాటుకుంది. అమెరికాలోని ఓ హిందూ దేవాలయం గోడలపై భారత వ్యతిరేక రాతలు రాయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాల
Read Moreబాగా తాగండి మీ కోసమే : అర్థరాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ షాపులు ఓపెన్
మరో రెండు రోజుల్లో క్రిస్మస్ రాబోతోంది. ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది
Read Moreకాంగ్రెస్ మేనిఫెస్టో కమిటి చైర్మన్ గా చిదంబరం.. కన్వీనర్ గా టీఎస్ సింగ్దేవ్
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా కేంద్ర మాజీ మంత్రి
Read Moreకరోనా రిటర్న్స్.. పరీక్షలు పెంచాలంటున్న ప్రభుత్వాలు
దేశంలో కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ 1 కేసులు పెరుగుతున్న క్రమంలో బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. RT-PCR (రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరే
Read Moreఢిల్లీని కప్పేసిన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తోన్న16విమానాలు
దేశంలో చలి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ రెండు, మూడు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగిపోయింది. ఇక ఢిల్లీ గురించి చెప్పాలంటే.. అక్కడి ప్రజలు దారుణమైన పరి
Read Moreదురాశ దు: ఖానికి : రూ.2 కోట్లు వస్తాయని చెప్పి.. రూ. కోటి కొట్టేశారు
ఆశకైనా హద్దు ఉండాలి.. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించొచ్చనే ఆశతో ఉన్నది పోగొట్టుకుంటున్నారు నేటి యువత. &n
Read Moreరీల్స్ పిచ్చి : మహిళా టీచర్.. ఇంటర్ స్టూడెంట్ తో పారిపోయింది..
తమిళనాడులో ఓ ఆసక్తికరమైన, వింతైన కేసు నమోదైంది. పిల్లలకు మంచి బుద్దులు నేర్పి, సక్రమ మార్గంలో నడిపించాల్సిన టీచరే.. స్టూడెంట్ తో పారిపోయింది. కొన్నేళ్
Read More












